భారత్ సమాచార్, నేటి ప్రత్యేకం ;
ప్రముఖుల జననాలు…
1920: బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు, తెలుగు రచయిత, సంపాదకులు, ఉపన్యాసకులు.
1921: పి.వి.నరసింహారావు, భారతదేశ ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన మొదటి దక్షిణ భారతీయుడు, ఒకేఒక్క తెలుగువాడు.
1931: ముళ్ళపూడి వెంకటరమణ, తెలుగు నవల, కథ, సినిమా, హాస్య కథ రచయిత.
1976 : భారతదేశానికి చెందిన షూటింగ్ క్రీడాకారుడు జస్పాల్ రాణా జననం.
1976: పెండెం జగదీశ్వర్, బాలల కథారచయిత.
ప్రముఖుల మరణాలు…
1836: జేమ్స్ మాడిసన్, అమెరికా మాజీ అధ్యక్షుడు
1909: దంపూరు వెంకట నరసయ్య – నేటివ్ అడ్వొకేట్, నెల్లూర్ పయొనీర్, పీపుల్స్ ఫ్రెండ్, ఆంధ్ర భాషా గ్రామవర్తమాని అనే పత్రికల సంపాదకుడు.
1983: నల్లపాటి వెంకటరామయ్య, ఆంధ్ర రాష్ట్ర ప్రథమ శాసనసభ స్పీకర్.
1964: ఎన్.ఎం.జయసూర్య, హోమియోపతీ వైద్యుడు, సరోజినీ నాయుడు కుమారుడు.
1972 : భారత ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేసిన పి.సి.మహలనోబిస్ మరణం
2019: అబ్బూరి ఛాయాదేవి తెలుగు కథా రచయిత్రి
2022: పల్లోంజీ షాపూర్జీ మిస్త్రీ, అంతర్జాతీయ వ్యాపారవేత్త. పద్మభూషణ్ గ్రహీత.
ప్రత్యేక సంఘటనలు…
1969 : తెలుగులో వ్యవసాయదారుల సచిత్ర మాసపత్రిక అన్నదాత ప్రారంభం అయింది ఈ రోజే (డిసెంబరు 2022 చివరి సంచిక).
2005 : భారతీయ పౌరసత్వ చట్టము 2005 జూన్ 28వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది.