భారత్ సమాచార్, నేటి ప్రత్యేకం ;
ప్రముఖుల జననాలు…
1862: ఆంగ్ల భౌతిక, రసాయన శాస్త్రవేత్త విలియం హెన్రీ బ్రాగ్ జననం
1939: మల్లెల గురవయ్య, కవి, మదనపల్లె రచయితల సంఘం (మరసం) స్థాపకుడు.
1945: ఎస్.ఏ.చంద్రశేఖర్ , తమిళ, తెలుగు, హిందీ, కన్నడ చిత్రాల దర్శకుడు, రచయిత, నిర్మాత, నటుడు.
1952: భానుచందర్ , తెలుగు ,తమిళ, చిత్రాల నటుడు, దర్శకుడు.
1965: కృష్ణ భగవాన్, తెలుగు చలనచిత్ర హాస్యనటుడు, రచయిత.
1965: జయలలిత, చలన చిత్ర నటి.
1969: గౌతమి తెలుగు, తమిళ సినిమా నటి.
ప్రముఖుల మరణాలు…
1566: నోస్ట్రడామస్, ఫ్రాన్సుకు చెందిన జ్యోతిష్కుడు, ప్రవక్త.
1644: విలియం గేస్కోయిన్, ఇంగ్లీషు ఖగోళ శాస్త్రవేత్త, గణిత శాస్త్రవేత్త, మైక్రోమీటర్ ఆవిష్కర్త.
1843: శామ్యూల్ హనెమాన్, హొమియోపతీ వైద్యశాస్త్ర పితామహుడు.
1961: హెమింగ్వే, సాహిత్యములో నోబెల్ బహుమతి గ్రహీత.
1982: చెరబండరాజు, విప్లవ కవి.
1995: గడ్డం రాంరెడ్డి, దూరవిద్య ప్రముఖులు, సమాజ శాస్త్ర విజ్ఞానంలో మేటి వ్యక్తి. వీరిని “సార్వత్రిక విశ్వవిద్యాలయ పితామహుడు”.
2002: దోమాడ చిట్టబ్బాయి, నాదస్వర విద్వాంసులు.
2005: పోణంగి శ్రీరామ అప్పారావు, నాటకకర్త, అధ్యాపకుడు, నాట్యశాస్త్రం అనువాదకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత.
నేటి ప్రత్యేకత…
ప్రపంచ క్రీడా జర్నలిస్ట్ ల దినోత్సవం.
ప్రపంచ యూ.ఎఫ్.ఓ.దినోత్సవం
జాతీయ అనిసెట్ దినోత్సవం