భారత్ సమాచార్, నేటి ప్రత్యేకం ;
ప్రముఖుల జననాలు…
1790: జార్జి ఎవరెస్టు, భారత సర్వేయర్ జనరల్.
1807: గిసేప్పి గరిబాల్ది, ఇటాలియన్ జనరల్, రాజకీయ నాయకుడు.
1882: జనమంచి శేషాద్రి శర్మ, తెలుగు కవి, పండితుడు.
1897: అల్లూరి సీతారామ రాజు, విప్లవ వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు.
1898: గుర్జారీలాల్ నందా, భారత జాతీయ రాజకీయనాయకుడు, రెండుసార్లు భారతదేశ తాత్కాలిక ప్రధానమంత్రిగా వ్యవహరించాడు.
1904: నేదునూరి గంగాధరం, తెలుగు రచయిత.
1918: చల్లా కొండయ్య, న్యాయవాది, ప్రధాన న్యాయమూర్తి.
1927: అంగర సూర్యారావు, నాటక రచయిత, చరిత్రకారుడు.
1933: కొణిజేటి రోశయ్య, రాజకీయ నాయకుడు, తమిళనాడు రాష్ట్ర గవర్నరు.
1936: గరిమెళ్ళ రామమూర్తి, నటులు, నాటకసంస్థ నిర్వాహకులు.
1871: వాక్యూమ్ క్లీనర్ సృష్టికర్త హుబెర్ట్ సెసిల్ బూత్ జననం
1938: ఉమా రామారావు, కూచిపూడి నర్తకి, నృత్య దర్శకురాలు, పరిశోధకులు, ఆచార్యులు, రచయిత్రి.
1941: ఇందారపు కిషన్ రావు అవధాని, కవి, బహుభాషా కోవిదుడు.
1947: వంగవీటి మోహన రంగ జననం
1954: మంజుల , భారతీయ సినీనటి
1961: ఎం. ఎం. కీరవాణి, తెలుగు చలనచిత్ర సంగీతదర్శకుడు, గాయకుడు.
1961: జోగు రామన్న, తెలంగాణ శాసనసభ్యుడు, మాజీ మంత్రి.
నేటి ప్రత్యేకం
యు. ఎస్ . ఎ . స్వాతంత్ర దినోత్సవం
ప్రముఖుల మరణాలు…
1826: జాన్ ఆడమ్స్, అమెరికా మాజీ అధ్యక్షుడు.
1826: థామస్ జెఫర్సన్, అమెరికా మాజీ అధ్యక్షుడు.
1831: జేమ్స్ మన్రో, అమెరికా మాజీ అధ్యక్షుడు.
1902: స్వామి వివేకానంద, భారతీయ తత్వవేత్త, రామకృష్ణ మిషన్ స్థాపకుడు.
1934: మేరీ క్యూరీ, భౌతిక, రసాయనిక శాస్త్రవేత్త. రెండు నోబెల్ బహుమతులు (భౌతిక, రసాయన శాస్త్రాలలో) గ్రహీత.
1936: ఉంది తాడూరి లక్ష్మీనరసింహ రాయకవి, తెలుగు కవి, 19 గ్రంథాలు రచించారు.
1946: దొడ్డి కొమరయ్య, తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ వీరుడు, తొలి అమరుడు.
1963: పింగళి వెంకయ్య, భారతదేశ జాతీయ పతాక నిర్మాత.
1969: కవికొండల వెంకటరావు, తెలుగు కవి, జానపద, నాటక రచయిత.
1986: దత్తాత్రేయ రామచంద్ర కప్రేకర్, భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు.
2011: వి.ఆర్.ప్రతాప్ , తెలుగు చలన చిత్ర దర్శకుడు.
2013: గంటి ప్రసాదం, నక్సలైటు నాయకుడుగా మారిన కవి.