భారత్ సమాచార్, అమరావతి ;
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదవుల భర్తీలో భాగంగా, అనుబంధ విభాగాలకు అధ్యక్షులుగా మరికొందరిని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవల నియమించారు. మొత్తం 15 విభాగాలకు పార్టీలో అధ్యక్షులను నియమించారు.
📌 వైయస్ఆర్ సీపీ, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి
📌 రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడిగా ఎంవీఎస్ నాగిరెడ్డి
📌 రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు
📌 రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా ఖాదర్బాషా
📌 రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడిగా వెన్నపూస రవీంద్రారెడ్డి
📌 రాష్ట్ర మున్సిపల్ విభాగం అధ్యక్షుడిగా రేపాల శ్రీనివాస్
📌 రాష్ట్ర వాలంటీర్ విభాగం అధ్యక్షుడిగా నాగార్జునయాదవ్
📌 రాష్ట్ర వైయస్ఆర్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడిగా గౌతంరెడ్డి
📌 రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షుడిగా మనోహర్రెడ్డి
📌 రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలిగా వంగపండు ఉష
📌రాష్ట్ర ఐటీ విభాగం అధ్యక్షుడిగా పోచం రెడ్డి సునీల్
📌రాష్ట్ర వికలాంగుల విభాగం అధ్యక్షుడిగా బండెల కిరణ్రాజు
📌రాష్ట్ర గ్రీవెన్స్ విభాగం అధ్యక్షుడిగా నారాయణమూర్తి
📌 రాష్ట్ర వైయస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షులుగా ఇద్దరు ఎమ్మెల్సీలు.. రామచంద్రారెడ్డి (ప్రైవేట్ స్కూళ్లు)ని చంద్రశేఖర్రెడ్డి (గవర్నమెంట్ స్కూళ్లు)ని
📌 రాష్ట్ర అంగన్వాడీ విభాగం అధ్యక్షురాలిగా చిన్నమ్మను నియమించారు.