భారత్ సమాచార్, నేటి ప్రత్యేకం ;
నేటి ప్రత్యేకం ;
అంతర్జాతీయ బాలికా దినోత్సవం
అంతర్జాతీయ పేపర్ బాయ్ దినోత్సవం
ప్రముఖుల జననాలు
1827: అఫ్జల్ ఉద్దౌలా, హైదరాబాదు పరిపాలకులలో ఐదవ నిజాం. ఇతడు 1857 నుండి 1869 వరకు పరిపాలించాడు.
1902: జయప్రకాశ్ నారాయణ్, భారత్లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమాన్ని నిర్వహించిన వ్యక్తి.
1942: అమితాబ్ బచ్చన్, సినిమా నటుడు.
1947: వడ్డే రమేష్, తెలుగు సినీ నిర్మాత. (మ.2013)
1961: నిమ్మగడ్డ ప్రసాద్, ఫార్మా మాట్రిక్స్ ఫార్మా సంస్థ అధిపతి, వాన్పిక్ నిర్మాణ కాంట్రాక్టర్, వ్యాపారవేత్త.
1972: సంజయ్ బంగర్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
ప్రముఖుల మరణాలు
2015: మనోరమ, సుప్రసిద్ధ దక్షిణ భారత సినిమా నటీమణి.
చారిత్రక సంఘటనలు
1980: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎనిమిదవ ముఖ్యమంత్రిగా టంగుటూరి అంజయ్య ప్రమాణ స్వీకారం చేసాడు.
1988: జనతా దళ్ అనే ఒక కొత్త రాజకీయ పార్టీ ఏర్పడింది. విశ్వనాథ ప్రతాప్ సింగ్ దీనికి అధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు.