వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటన

భారత్ సమాచార్, ఇడుపులపాయ; ఏపీ సీఎం వైయస్ జగన్ సమక్షంలో వైయస్ఆర్‌సీపీ అసెంబ్లీ అభ్యర్థులను మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇడుపులపాయలో నేడు ప్రకటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ..రెండు నెలల్లో ఖచ్చితంగా మళ్లీ ప్రమాణస్వీకారం చేస్తాం అని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ఇంత కంటే మెరుగ్గా, ప్రతీ పేదవాడికి తోడుగా నిలబడతామన్నారు. రాష్ట్రంలోని ప్రతీ అక్కచెల్లెమ్మకు అండగా ఉంటామన్నారు. ప్రతీ అవ్వాతాతకు మరింత భరోసానిచ్చే కార్యక్రమాలు రూపొందిస్తామన్నారు. టికెట్ల కేటాయింపులో విద్యావంతులకి అగ్రస్థానం కేటాయించినట్టు పేర్కొన్నారు. … Continue reading వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటన