భారత్ సమాచార్, రాజకీయం : వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సీట్లే లక్ష్యంగా బీజేపీ పార్టీ భారీ స్థాయిలో పావులు కదుపుతోంది. ఈ సారి సౌత్ లో ప్రత్యేకంగా తెలంగాణ ను స్ఫెషల్ ఫోకస్ చేస్తోంది కాషాయ పార్టీ. నిన్న భాగ్యనగరానికి అమిత్ షా వచ్చి ఇదే విషయాన్ని వెల్లడించారు. బూత్ లెవల్ ఏజెంట్లకు ఎన్నికల దిశా నిర్దేశం చేసి వెళ్లారు. ఈ ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ తో ఓట్లు సంపాదించుకోవటానికి చాలా ప్రయత్నాలు … Continue reading తెలంగాణ పై కాషాయ ఫోకస్…
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed