Date and Time

Email : bharathsamachar123@gmail.com

FIDE Women World Cup 2025: ఎవరు గెలిచిన కప్‌ భారత్‌కే.. డ్రాగా ముగిసిన తొలి మ్యాచ్

భారత్ సమాచార్.నెట్: చెస్ ప్రపంచంలో భారత్‌కు గర్వకారణమైన క్షణాలు ఇవి. ఫిడే మహిళల ప్రపంచ కప్ 2025 ఫైనల్‌లో ఇద్దరు భారత్‌కు చెందిన వారే ఉండడం విశేషం. ఈ ఫైనల్‌లో ఎవరికి టైటిల్ దక్కిన భారత్‌కు కప్‌ గ్యారెంటీ. గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి, యువ సంచలనం దివ్య దేశ్‌ముఖ్ తలపడనున్నారు.

PM Modi: అత్యంత ప్రజాదరణ పొందిన నేతగా భారత్ ప్రధాని మోదీ

భారత్ సమాచార్.నెట్: భారత్ ప్రధాని నరేంద్ర మోదీ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. ప్రపంచ దేశాధినేత ర్యాంకింగ్ లిస్ట్‌లో ప్రధాని మోదీ అగ్రస్థానంలో నిలిచి మరోసారి రికార్డు సృష్టించారు. యూఎస్ బిజినెస్ ఇంటెలిజెన్స్ కంపెనీ అయిన మార్నింగ్ కన్సల్ట్ గ్లోబల్ లీడర్ అప్రూవల్ రేటింగ్స్‌ను విడుదల చేసింది.

India-Maldives: భారత్‌తో మళ్లీ స్నేహం కోరుతున్న మాల్దీవ్స్.. అందుకేనా..?

భారత్ సమాచార్.నెట్: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. రెండు రోజుల పాటు మాల్దీవుల్లో పర్యటించనున్నారు. జూలై 25, 26 తేదీల్లో జరగనున్న మాల్దీవ్స్ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరుకానున్నారు. గత ఏడాది కాలంగా మాల్దీవులతో భాతరదేశ సంబంధాలు సరైన దిశగా సాగలేదు. ఆ దేశానికి అధ్యక్షుడిగా మహమ్మద్ మయిజ్జు

Hindu Temple: హిందూ ఆలయ గోడలపై విద్వేషపూరిత రాతలు

భారత్ సమాచార్.నెట్, మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ నగరం బోరోనియా ప్రాంతంలోని ఓ హిందూ దేవాలయంపై విద్వేషపూరిత రాతలు కనిపించడం కలకలం రేపింది. స్వామి నారాయణ్ ఆలయం గోడలపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఈ సందేశాలు రాశారు. ఈ నెల 21న జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆలయ

India-China: చైనా పౌరులకు భారత్ టూరిస్ట్ వీసాలు

భారత్ సమాచార్.నెట్: డ్రాగన్‌తో ఉన్న ఉద్రికత్తలను తగ్గించే దిశగా భారత్ చర్యలు తీసుకుంటోంది. గతంలో చైనా పౌరులకు పర్యాటక వీసాల జారీని భారత్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ టూరిస్ట్ వీసాలను మళ్లీ ప్రారంభించనున్నట్లు చైనాలోని భారత్ రాయబార కార్యాలయం ప్రకటించింది. జూల్ 24 నుంచి చైనా పౌరులకు

Google: 11 వేల ఛానల్స్ యూట్యూబ్ నుంచి అవుట్.. కారణం ఇదే

భారత్ సమాచార్.నెట్: ప్రపంచవ్యాప్తంగా 11 వేల యూట్యూబ్‌ ఛానల్స్‌ను తొలగించింది గూగుల్. వాస్తవాలను వక్రీకరిస్తూ వివిధ దేశాలపై అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను దారి తప్పించేలా కంటెంట్‌ను అప్‌లోడ్ చేస్తున్నట్లు గుర్తించిన గూగుల్ వాటిని తొలగించింది. గూగుల్ తొలగించిన వాటిలో అధిక సంఖ్యలో చైనా, రష్యాకు చెందిన యూట్యూబ్ ఛానల్స్‌ ఉన్నాయి.

UPI: యూపీఐ లావాదేవీల్లో అగ్రస్థానంలో భారత్

భారత్ సమాచార్.నెట్: యూపీఐ లావాదేవీల్లో ప్రపంచంలోనే నెంబర్ వన్‌గా నిలిచింది భారత్. ప్రతి నెల దేశంలో 1800 కోట్లకు పైగా యూపీఐ ద్వారా చెల్లింపులు జరుగుతున్నాయని ఇంటర్‌నేషనల్ మానిటరీ ఫండ్ సంస్థ తన నివేదికలో పేర్కొంది. ఒక్క జూన్‌లోనే రూ. 24.03 లక్షల కోట్లు యూపీఐ ద్వారా ట్రాన్స్‌ఫర్ అయినట్లు

PM Modi: విబేధాల అనంతరం తొలిసారిగా మాల్దీవుల పర్యటనకు ప్రధాని మోదీ

భారత్ సమాచార్.నెట్: విబేధాల తర్వాత భారత్ ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా మాల్దీవుల పర్యటనకు వెళ్లనున్నారు. ప్రధాని మాల్దీవుల పర్యటనపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. గతంలో మాల్దీవుల మంత్రులు ప్రధాని మోదీపై, లక్షద్వీప్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో.. ఇరు దేశాల మధ్య బంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఇవన్నీ జరిగి

Nimisha Priya: ఆమెను మరణశిక్ష నుంచి తప్పించేందుకు ప్రయత్నిస్తున్నాం

భారత్ సమాచార్.నెట్: కేర‌ళ న‌ర్సు నిమిష ప్రియ‌ కేసులో కేంద్రం రంగంలోకి దిగింది. నిమిష ప్రియ కేసు సున్నితమైన అంశమని.. ఆమెను మరణశిక్ష నుంచి తప్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది. భారత్ తరఫున నిమిష ప్రియకు అన్నివిధాలుగా సాయం అందిస్తున్నామని పేర్కొంది. యెమెన్ దేశ‌స్థుడిని

PM Modi: గల్వాన్‌ సైనికుల ఘర్షణల తర్వాత.. చైనా పర్యటనకు మోదీ

భారత్ సమాచార్.నెట్: భారత్ ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. భారత్-చైనా మధ్య దౌత్య సంబంధాలను పునరుద్ధరించేందుకు రెండు దేశాలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే త్వరలో ప్రధాని మోదీ చైనా పర్యటనకు వెళ్లనున్నట్లు జాతీయ మీడియాలు కథనాలు పేర్కొంటున్నాయి. మోదీ చైనా పర్యటనలో భాగంగా