Date and Time

Email : bharathsamachar123@gmail.com

దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి: బండారి శాంతికుమార్

భారత్ సమాచార్.నెట్, మహబూబ్‌నగర్: జిల్లా కేంద్రంలోని కురినిశెట్టి కాలనీలో బీజేపీ బూత్ కార్యకర్త దోమ సాయికుమార్ ఆధ్వర్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ “మన్ కి బాత్” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్ ముఖ్యఅతిథిగా హాజరై, కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. దేశాభివృద్ధిలో భాగస్వామ్యం

ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డీఎస్పీలు మృతి

భారత్ సమాచార్.నెట్, యాదాద్రిభువనగిరి: దేశంలో నిత్యం రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతుండడంతో భయాందోళనకు గురిచేస్తుంది. అతివేగం, ఓవర్‌టెక్‌, రాంగ్ రూట్‌లలో వెళ్లడం, అజాగ్రత్తగా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా ప్రమాదాలు ఆగడం లేదు. లారీని తప్పించబోయి డివైడర్ ఎక్కి

Srisailam: శ్రీశైలం సమీపంలోని ఆ గ్రామాల పేర్లు మార్పు

భారత్ సమాచార్.నెట్, నాగర్‌కర్నూల్: ప్రముఖ పుణ్య క్షేత్రం, జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయానికి నిత్యం భక్తులు వస్తుంటారు. శ్రీశైలం ఆలయాన్ని సందర్శించే మార్గంలో అనేక పర్యాటక ప్రదేశలతో సహా ప్రత్యేకమైన గ్రామాలు ఉన్నాయి. అయితే శ్రీశైలం సమీపంలోని ప్రత్యేక గ్రామాలుగా పేరు పొందిన రెండు గ్రామాల పేర్లు

Rains: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. మరో రెండు రోజులు రాష్ట్రంలో వానలే 

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: రానున్న రెండు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇవాళ, రేపు, ఎల్లుండి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. ఇవాళ కొమురం భీం

ప్రజలతో మమేకమై.. పార్టీ కోసం శ్రమించండి 

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: బీజేపీ నూతన రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావును పాలమూరు జిల్లా నాయకులు కలిశారు. హైదరాబాద్‌లోని పార్టీ ఆఫీస్‌లో బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్ ఆధ్వర్యంలో రాంచందర్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో పాలమూరు జిల్లాకు చెందిన ప్రముఖ నాయకులు ప్రతాప్ రెడ్డి, మున్నూరు రమేష్,

జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టికెట్ రేసులో ఏడుగురు.. అర్జున్ గౌడ్ కే ఛాన్స్?

భారత్ సమాచార్.నెట్,హైదరాబాద్: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్  గుండెపోటుతో మరణించడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నిక అన్ని ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ముఖ్యంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్

Andhrapradesh: ఏపీలోని ఆ నగరాలకు ‘స్వచ్ఛ సర్వేక్షణ్’ అవార్డులు

భారత్ సమాచార్.నెట్: ఆంధ్రప్రదేశ్‌లోని 5 నగరాలు వివిధ కేటగిరీల్లో స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులకు ఎంపిక చేసింది కేంద్ర ప్రభుత్వం. ఏపీలోని విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, తిరుపతి నగరాలు ఈ ఏడాది స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను దక్కించుకున్నాయి. వైజాగ్ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. పరిశుభ్రత విషయంలో ఉత్తమ ప్రదర్శన

పార్క్ అభివృద్ధి పనులను పరిశీలించిన కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి

భారత్ సమాచార్.నెట్, రంగారెడ్డి జిల్లా:  హయత్ నగర్ డివిజన్ పరిధిలోని మీధాని కాలనీలో అత్యాధునిక హంగులతో, ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుగుతున్న పార్క్ అభివృద్ధి పనులను శుక్రవారం కార్పోరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అతి త్వరలోనే పార్క్ అభివృద్ధి పనులు పూర్తవుతాయని, హయత్ నగర్ డివిజన్

TTD: టీటీడీ ఏఈవోపై సస్పెన్షన్ వేటు

భారత్ సమాచార్.నెట్, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిన సంగతి తెలిసిందే. శ్రీవారి ఆలయంతో పాటు అనేక ధార్మిక కార్యక్రమాలను నిర్వహించే టీటీడీలో అన్యమత ఉద్యోగులు పనిచేస్తున్నారనే ఆరోపణలు గత కొంత కాలంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే టీటీడీలో పనిచేస్తూ అన్యమత ప్రార్థనల్లో పాల్గొన్న

Mahadharna: “మహాధర్నా”ను విజయవంతం చేయాలి

భారత్ సమాచార్.నెట్, వనపర్తి: తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఈ నెల 12న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద మహా ధర్నా కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ మహా ధర్నాను విజయవంతం చేయాలని జేఏసీ జిల్లా అధ్యక్షులు భరత్, ప్రధాన కార్యదర్శి