
ప్రశాంత్ కిశోర్ను ఢీకొట్టిన వాహనం
భారత్ సమాచార్.నెట్, బిహార్: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జన్ సూరజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్కు తృటిలో ప్రాణాపాయం తప్పింది. బీహార్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయనకు గాయాలుకావడంతో వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అరా సిటీలో సభకు హాజరైన ప్రశాంత్ కిషోర్ సభ అనంతరం నడుస్తూ వెళ్లి జనంతో
You must be logged in to post a comment.