Date and Time

Email : bharathsamachar123@gmail.com

ప్రశాంత్ కిశోర్‌‌ను ఢీకొట్టిన వాహనం

భారత్ సమాచార్.నెట్, బిహార్: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జన్‌ సూరజ్‌ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్‌ కిశోర్‌కు తృటిలో ప్రాణాపాయం తప్పింది. బీహార్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయనకు గాయాలుకావడంతో వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అరా సిటీలో సభకు హాజరైన ప్రశాంత్‌ కిషోర్‌ సభ అనంతరం నడుస్తూ వెళ్లి జనంతో

కమలాపూర్ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల వద్ద సీపీఐ నిరసన.. ఉద్రిక్తత

భారత్ సమాచార్.నెట్, హన్మకొండ: అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేయాలని సీపీఐ కార్యదర్శి కర్రే భిక్షపతి డిమాండ్ చేశారు. సోమవారం కమలాపూర్ మండల కేంద్రంలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద సిపిఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం వంటావార్పు నిర్వహించారు. పోలీసులు అక్కడ చేరుకుని

Telangana Cabinet Meeting నేడు కేబినెట్ భేటీ.. వాటిపైనే ప్రధాన చర్చ..?

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ సమావేశం సోమవారం మధ్యాహ్నం జరుగనుంది. స్థానిక సంస్థల ఎన్నికల తేదీలను ప్రకటన చేసే అవకాశం ఉండడంతో ఈ కేబినెట్ భేటీపై ఉత్కంఠ నెలకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించే బనకచర్ల ప్రాజెక్ట్, స్థానిక సంస్థల ఎన్నికలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రైతుభరోసా పథకం, కొత్త

భారతీయతకు ప్రతీక యోగా: భండారి శాంతికుమార్

భారత్ సమాచార్.నెట్, మహబూబ్‌నగర్: భారతీయతకు ప్రతీక యోగా అని, ప్రతి ఒక్కరూ యోగాను తమ జీవితంలో భాగం చేసుకోవాలని బీజేపీ రాష్ట్ర కోశాధికారి భండారి శాంతికుమార్ పేర్కొన్నారు. శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లాలోని చరిత్రాత్మక పిల్లలమర్రి వారసత్వ క్షేత్రంలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా ఉత్సవంలో

కణం కణం నిరంతరం.. అణువణువునా తెలంగాణం

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ నాయకుడు, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్ హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని పెద్దాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని అక్కంపేటలో జన్మించారు. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో మంచి ప్రావీణ్యం ఉన్న జయశంకర్ తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసి ఆజన్మ

‘వారితోనే రేవంత్‌రెడ్డి సీఎం అయ్యారు’

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం గత 18నెలల కాలంలో 60,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదని, వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించి, రెండులక్షల పైచిలుకు ఉద్యోగాలు భర్తీ చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. నిరుద్యోగ జేఏసీ ఛైర్మన్ నీల

’15రోజులే గడువు.. సిద్ధంగా ఉండాలి’

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: రాష్ట్రప్రభుత్వం రైతులకు మరొ శుభవార్త తెలిపింది. రైతు భరోసా, సన్నాలకు బోనస్ డబ్బులు మరో వారం రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ అవుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టంచేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు 15 రోజులే గడువుండటంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని సూచించారు.

Rinku Singh: వైభవంగా రింకు సింగ్, ప్రియా సరోజ్‌ల ఎంగేజ్‌మెంట్

భారత్ సమాచార్.నెట్: టీమిండియా స్టార్ క్రికెటర్ (Cricketer) రింకు సింగ్ (Rinku Singh), సమాజ్‌వాదీ పార్టీ (Samajwadi Party) ఎంపీ (MP) ప్రియ సరోజ్‌ (Priya Saroj)తో నిశ్చితార్థం (Engagement) జరిగింది. వీరి నిశ్చితార్థం వేడుక ఉత్తర్‌ప్రదేశ్ (Uttar Pradesh) రాజధాని లఖ్‌నవూ(Lucknow) లోని ది సెంట్రమ్ అనే 5

Chidambaram: బీజేపీని కొనియాడిన కాంగ్రెస్ నేత చిదంబరం 

భారత్ సమాచార్.నెట్: కాంగ్రెస్ సీనియర్ (Congress Senior Leader) నేత పి.చిదంబరం (P.Chidambaram) భారతీయ జనతా పార్టీ (BJP)పై ప్రశంసలు కురిపించారు. అదే సమయంలో విపక్ష ‘ఇండియా కూటమి’ (Indian Alliance) భవిష్యత్తుపై సందేహాలు వ్యక్తం చేశారు. కూటమిలో నెలకొన్న అస్పష్టత వాస్తవమేనని ఆయన అంగీకరించారు. సల్మాన్ ఖుర్షీద్ మరియు

Donations: జాతీయ పార్టీలకు విరాళాలు.. అగ్రస్థానం బీజేపీదే

భారత్ సమాచార్.నెట్: 2023-24 ఆర్థిక సంవత్సరంలో జాతీయ పార్టీలు (National Parties) పొందిన విరాళాల (Donations)  జాబితాను అసోసియేషన్ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ADR) వెల్లడించింది. ఈ మేరకు జాతీయ పార్టీలు పొందిన విరాళాల వివరాలను ఏడీఆర్ విడుదల చేసింది. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ (BJP) పార్టీకే అత్యధిక