
UPI: యూపీఐ లావాదేవీల్లో అగ్రస్థానంలో భారత్
భారత్ సమాచార్.నెట్: యూపీఐ లావాదేవీల్లో ప్రపంచంలోనే నెంబర్ వన్గా నిలిచింది భారత్. ప్రతి నెల దేశంలో 1800 కోట్లకు పైగా యూపీఐ ద్వారా చెల్లింపులు జరుగుతున్నాయని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ సంస్థ తన నివేదికలో పేర్కొంది. ఒక్క జూన్లోనే రూ. 24.03 లక్షల కోట్లు యూపీఐ ద్వారా ట్రాన్స్ఫర్ అయినట్లు