Date and Time

Email : bharathsamachar123@gmail.com

UPI: యూపీఐ లావాదేవీల్లో అగ్రస్థానంలో భారత్

భారత్ సమాచార్.నెట్: యూపీఐ లావాదేవీల్లో ప్రపంచంలోనే నెంబర్ వన్‌గా నిలిచింది భారత్. ప్రతి నెల దేశంలో 1800 కోట్లకు పైగా యూపీఐ ద్వారా చెల్లింపులు జరుగుతున్నాయని ఇంటర్‌నేషనల్ మానిటరీ ఫండ్ సంస్థ తన నివేదికలో పేర్కొంది. ఒక్క జూన్‌లోనే రూ. 24.03 లక్షల కోట్లు యూపీఐ ద్వారా ట్రాన్స్‌ఫర్ అయినట్లు

Anand Mahindra: మంత్రి లోకేష్ పోస్ట్‌పై ఆనంద్ మహీంద్రా స్పందన

భారత్ సమాచార్.నెట్, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు ఆకర్షించేందుకు మంత్రి నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రాను ఏపీకి ఆహ్వానించారు మంత్రి నారా లోకేష్. సోషల్ మీడియా వేదికగా మహీంద్ర గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా మహీంద్రా కొత్త ట్రక్కును వివరిస్తూ తీసిన ఓ యాడ్‌ను

BSE: కోట్లల వ్యాపారం జరిగే బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు బాంబు బెదిరింపులు..!

భారత్ సమాచార్.నెట్, ముంబై: దేశ వ్యాణిజ్య రాజధాని ముంబైలోని కోట్లలో వ్యాపారం జరిగే బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. భవనంలో నాలుగు ఆర్డీఎక్స్ ఐఈడీ బాంబులు పెట్టినట్లు గుర్తుతెలియని వ్యక్తులు మెయిల్‌ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. బీఎస్ఈ భవనంలో 4 ఆర్డీఎస్, ఐఈడీ

GST: జూన్‌లో స్వల్పంగా తగ్గిన జీఎస్టీ వసూళ్లు 

భారత్ సమాచార్.నెట్: జీఎస్టీ వసూళ్ల జోరుకు స్వల్పంగా బ్రేక్ పడింది. గత రెండు నెలలతో పోలిస్తే వసూళ్లు కాస్త తగ్గాయి. జూన్ నెలలో జీఎస్టీ వసూళ్లు రూ. 1.85 లక్షల కోట్లుగా నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.22.08 లక్షల కోట్లు ప్రభుత్వ ఖజానాలో జమయ్యాయి.

Digital payments: దేశవ్యాప్తంగా ఆగస్టు నుంచి అక్కడా డిజిటల్ పేమెంట్లు షురూ!

భారత్ సమాచార్.నెట్: దేశంలోని అన్ని పోస్ట్ ఆఫీసుల్లో ఆగస్ట్ 1 నుంచి డిజిటల్ చెల్లింపులు స్వీకరించే విధానం అమలులోకి రానుంది. పోస్టల్‌ శాఖలో ఐటీ వృద్ధికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు పోస్టాఫీసులు యూపీఐ (యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌) వ్యవస్థతో అనుసంధానమవ్వకపోవడంతో డిజిటల్‌ లావాదేవీలు పరిమితంగా ఉన్నాయి. ఈ

Tata Group: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. బాధిత కుటుంబాలకు టాటా గ్రూప్ రూ.కోటి పరిహారం

భారత్ సమాచార్.నెట్: గుజరాత్‌ (Gujarat)లోని అహ్మదాబాద్‌ (Ahmedabad) గురువారం జరిగిన విమాన ప్రమాదం (Plane crash) తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే బీజే మెడికల్ కాలేజీ (BJ Medical College) హాస్టల్ భవనం (Hostel Building)పై కూలింది. ఈ ఘోర ప్రమాదం నుంచి ఓ వ్యక్తి ప్రాణాలతో

UPI Payments: యూపీఐ పేమెంట్లపై ఛార్జీలు.. కేంద్రం క్లారిటీ

భారత్ సమాచార్.నెట్: ప్రస్తుతం దేశంలో యూపీఐ పేమెంట్స్ (UPI Payments) గురించి తెలియని వారు ఉండరు. ప్రతి ఒక్కరూ యూపీఐ ఆధారిత డిజిటల్ పేమెంట్స్‌ (Digital Payments)ను విపరీతంగా ఉపయోగిస్తున్నారు. చిన్నపాటి కొనుగోల నుంచి పెద్ద లావాదేవీల వరకు అందరూ గుగూల్ పే (Google pay), ఫోన్ పే (Phone

ChatGPT: ప్రపంచవ్యాప్తంగా చాట్‌జీపీటీ సేవలకు అంతరాయం  

భారత్ సమాచార్.నెట్: ఓపెన్‌ ఏఐ (Open AI) సంస్థకు చెందిన చాట్‌జీపీటీ (ChatGPT) సేవలకు అంతరాయం ఏర్పడింది. దీంతో యూజర్లు (Users) తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చాట్‌జీపీటీపై ఆధారపడి చాలా మంది పని చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా కంటెంట్, ఫొటోలు, వీడియోలు, కోడింగ్ ఇలా చాలా పనులకు చాట్‌జీపీటీని

Airtel: డిజిటల్ మోసాలను అరికట్టేందుకు కలిసి పోరాడాలి: ఎయిర్‌టెల్

భారత్ సమాచార్.నెట్: డిజిటల్ మోసాలను (Digital Fraud) అరికట్టేందుకు కలిసి పోరాడాలని టెలికాం దిగ్గజం ఎయిర్‌‌టెల్‌ (Airtel) పిలుపునిచ్చింది. దాదాపు 40 బ్యాంకులతో పాటు రిజర్వ్ బ్యాంక్ ఆప్ ఇండియా (Reserve Bank of India), నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాల (National Payments Corporation of India)కు

Lalitha Jewellers: ఐపీవోకి వస్తున్న లలితా జ్యువెల్లర్స్ గుండు అంకుల్

భారత్ సమాచార్.నెట్: దేశీయ ఆభరణాల రంగంలో తమిళనాడు (Tamil Nadu)కు చెందిన ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ లలితా జ్యువెల్లర్స్ (Lalitha Jewellers) త్వరలోనే తన మొదటి పబ్లిక్ ఇష్యూకు (Public Issue) రంగం సిద్ధం చేస్తోంది. ఈ ఐపీవో ద్వారా సుమారుగా రూ.1700 కోట్లను సమీకరించాలని లలితా జ్యువెల్లర్స్