Date and Time

Email : bharathsamachar123@gmail.com

Expensive City: ప్రపంచంలో అత్యంత ఖరీదైన సిటీ ఏదో తెలుసా..? 

భారత్ సమాచార్.నెట్: ప్రపంచంలో ఎన్నో ఖరీదైన నగరాలు ఉన్న సంగతి తెలిసిందే. విలాసవంతమైన సౌకర్యాలు అనుభవించాలన్న, ఖరీదైన వస్తువులు కొనుక్కోవాలన్న డబ్బులు ఉండాల్సిందే. అయితే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాల్లో సింగపూర్ ఒకటిగా నిలిచింది. జూలియస్‌ బేర్‌ వార్షిక నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. వరుసగా మూడోసారి ఈ ఘనతను

కణం కణం నిరంతరం.. అణువణువునా తెలంగాణం

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ నాయకుడు, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్ హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని పెద్దాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని అక్కంపేటలో జన్మించారు. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో మంచి ప్రావీణ్యం ఉన్న జయశంకర్ తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసి ఆజన్మ

NCERT: పాఠ్యపుస్తకాల్లో కీలక మార్పులు.. ఆ చాప్టర్లు తొలగింపు

భారత్ సమాాచార్.నెట్: నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) స్కూల్ సిలబస్‌లో భారీ మార్పులు చేసింది. ఈ మేరకు తాజాగా ముద్రించిన పుస్తకాల(Printed books) ను విడుదల చేసింది. 4 మరియు 7వ తరగతి విద్యార్థులు (Students) 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఈ పాఠ్యపుస్తకాల (Textbooks)ను

AgnipathVayu: అగ్నివీరులకు శుభవార్త.. భారీగా ఉద్యోగాల భర్తీ

భారత్ సమాచార్. నెట్, న్యూఢిల్లీ: అగ్నిపథ్ పథకంలో చేరాలనుకునే మ్యుజీషియన్లకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత వాయుసేన అగ్నిపథ్‌ పథకంలో భాగంగా.. అగ్నివీర్‌ వాయు (మ్యుజీషియన్‌) నియామకాల ప్రకటన విడుదల చేసింది. ఈ పోస్టుకు దరఖాస్తు చేసేందుకు భారతీయ శాస్త్రీయ వాద్యాల్లోని

Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఈఎస్‌ఐసీలో 558 జాబ్స్..!

భారత్ సమాచార్. నెట్, న్యూఢిల్లీ: ఎంప్లారస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఈఎస్‌ఐసీ) ఢిల్లీ డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా 558 స్పెషలిస్ట్‌ గ్రేడ్‌-2 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంస్‌, ఎండీ, ఎంసీహెచ్‌, డీఎం, డి.ఎ, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ, డీపీఎంతో పాటు పని అనుభవం ఉండాలి.

journalism జర్నలిజం కోర్సుల్లో అడ్మిషన్లు

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: ఏపీ కాలేజ్ ఆఫ్ జర్నలిజంలో ప్రభుత్వంచే గుర్తించబడిన జర్నలిజం కోర్సులకు 2025-2026 సంవత్సరానికి అడ్మిషన్లు జరుగుతున్నాయి. 12నెలల పీజీ డిప్లొమా ఇన్ జర్నలిజం కోర్సుకు కనీస విద్యార్హత డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అదేవిధంగా ఆరు నెలల డిప్లమా ఇన్ జర్నలిజం(డీజే)కోర్సుకు డిగ్రీ పూర్తి చేసిన