Date and Time

Email : bharathsamachar123@gmail.com

TTD: టీటీడీలో సరికొత్త కార్యక్రమం

భారత్ సమాచార్.నెట్, తిరుమల: ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక సంస్థగా విరాజిల్లుతున్న టీటీడీ మరోసరికొత్త ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది. హిందూ సనాతన ధర్మం గురించి విద్యార్థులకు బోధించడం.. అలాగే వారిలో నైతిక విలువలను పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది టీటీడీ. సద్గమయ అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని

Ashok Gajapathi Raju: గోవా గవర్నర్‌గా అశోక్ గజపతి రాజు ప్రమాణం

భారత్ సమాచార్.నెట్, పనాజీ: ఆంధ్రప్రదేశ్ టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు గోవా 20వ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, మంత్రి వర్గ సభ్యుల సమక్షంలో బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే శనివారం ఉదయం 11 గంటల సమయంలో అశోక్

Telugu States Rains: తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు!

భారత్ సమాచార్.నెట్: ఉపరితల ధ్రోణి, నైరుతి రుతుపవనాల కదలికతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నదులు, వాగులు వరద నీటితో పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో డ్యామ్‌లు, చెరువులు నిండు కుండల్లా మారాయి. అయితే రానున్న 3 రోజుల్లో భారీ నుంచి అతి

TTD: శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన వసతులు

భారత్ సమాచార్.నెట్, తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మరింత మెరుగైన వసతులు కల్పిస్తామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు ఎక్కువ సమయం వేచి చూడకుండా దర్శన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గంలో వచ్చే భక్తులకు మరింత మెరుగైన

ED: పలువురు సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు.. ఎందుకంటే?

భారత్ సమాచార్.నెట్: బెట్టింగ్ యాప్స్ కేసు దర్యాప్తులో ఈడీ స్పీడ్ పెంచింది. ఇప్పటికే ప్రముఖ సంస్థలైన గూగుల్, మెటా సంస్థలకు నోటీసులు పంపిన ఈడీ.. తాజాగా పలువురు సినీ సెలబ్రిటీలకు నోటీసులు ఇచ్చింది. ప్రముఖ సెలబ్రిటీలు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మిలకు నోటీసులు ఇచ్చింది.

Chandrababu: స్వయంగా చీపురు చేత పట్టి శుభ్రపరిచిన చంద్రబాబు

భారత్ సమాచార్.నెట్, తిరుమల: తిరుపతి పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కపిలేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కపిలేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు చంద్రబాబు. అనంతరం చంద్రబాబును పవిత్రం పట్టు వస్త్రం కప్పి.. వేదాశీర్వచనం అందించారు వేద పండితులు. అంతకుముందు ఆలాయనికి చేరుకున్న ముఖ్యమంత్రికి ఆలయ అధికారులు, అర్చకులు

SriVari Brahmotsavam: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఇస్రో సేవలు!

భారత్ సమాచార్.నెట్, తిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రం కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుంటారు. అయితే త్వరలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల కోసం ఇస్రో సేవలను ఉపయోగించుకోనుంది టీటీడీ ఇందు కోసం ప్రణాళికలను రూపొందిస్తోంది. బ్రహ్మోత్సవాల్లో భక్తులు ఎంత మంది వస్తారో

Hari Hara Veera Mallu: హరి హర వీరమల్లు టికెట్ ధరల పెంపుకు ఏపీ గ్రీన్ సిగ్నల్.. మరీ తెలంగాణలో!

భారత్ సమాచార్.నెట్: ప్రముఖ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన పరియాడిక్ యాక్షన్ మూవీ ‘హరి హర వీరమల్లు’. ప్రముఖ హీరోయిన్ నిధి అగర్వాల్ పవన్‌కు జంటగా నటించిన ఈ చిత్రాన్నికి క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. ఏఎం రత్నం నిర్మించిన ఈ చిత్రం

Anand Mahindra: మంత్రి లోకేష్ పోస్ట్‌పై ఆనంద్ మహీంద్రా స్పందన

భారత్ సమాచార్.నెట్, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు ఆకర్షించేందుకు మంత్రి నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రాను ఏపీకి ఆహ్వానించారు మంత్రి నారా లోకేష్. సోషల్ మీడియా వేదికగా మహీంద్ర గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా మహీంద్రా కొత్త ట్రక్కును వివరిస్తూ తీసిన ఓ యాడ్‌ను

Srisailam: శ్రీశైలం సమీపంలోని ఆ గ్రామాల పేర్లు మార్పు

భారత్ సమాచార్.నెట్, నాగర్‌కర్నూల్: ప్రముఖ పుణ్య క్షేత్రం, జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయానికి నిత్యం భక్తులు వస్తుంటారు. శ్రీశైలం ఆలయాన్ని సందర్శించే మార్గంలో అనేక పర్యాటక ప్రదేశలతో సహా ప్రత్యేకమైన గ్రామాలు ఉన్నాయి. అయితే శ్రీశైలం సమీపంలోని ప్రత్యేక గ్రామాలుగా పేరు పొందిన రెండు గ్రామాల పేర్లు