సీఎం ప్రజలను మోసం చేస్తున్న చీటర్…

భారత్ సమాచార్, అమరావతి ; అసెంబ్లీ ఎన్నికల్లో సూపర్ సిక్స్ హామీలను ప్రకటించి అధికారం దక్కించుకున్న కూటమి ప్రభుత్వం వాటిని అమలు చేయటంలో ఘోరంగా విఫలమవుతోందని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. తాజాగా ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ముఖ్యమంత్రి ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజలకు ఎన్నికల మెనిఫెస్టోలో పెట్టి బడ్జెట్ కేటాయించని వాటి గురించి ప్రత్యేకంగా ఇలా ప్రస్తావించారు. ‘‘ ప్రజలకు సూపర్‌సిక్స్‌ పేరుతో హామీలు … Continue reading సీఎం ప్రజలను మోసం చేస్తున్న చీటర్…