టెలిగ్రామ్‌లో మెసేజ్ చేసి.. చివరికి..?

భారత్ సమాచార్, హైదరాబాద్: సైబర్ నేరాలపై పోలీసులు ఎంత అవగాహన కల్పించినా నిత్యం ఎవరో ఒకరు మోసపోతూనే ఉన్నారు. పెట్టుబడులు, అధిక లాభాల పేరుతో సైబర్ కేటుగాళ్లు వేసిన వలకు ఎంతోమంది అమాయకులు చిక్కి బలవుతున్నారు. టెక్నాలజీ పెరిగే కొద్దీ సైబర్‌ నేరగాళ్లు కొత్త పంథా ఎంచుకుంటున్నారు. వివిధ పద్దతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరిట కోట్లు కొల్లగొడుతున్న ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టెక్నాలజీ పెరిగే కొద్దీ సైబర్‌ … Continue reading టెలిగ్రామ్‌లో మెసేజ్ చేసి.. చివరికి..?