ఏపీలో ఇంజినీరింగ్ కాలేజీల‌ ఫీజుల వివ‌రాలు

భారత్ సమాచార్, అమరావతి ; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 210 బీటెక్, రెండు ఆర్కిటెక్చర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలకు 2024-25 విద్యా సంవత్సరానికి ఫీజులు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం కళాశాలకు నిర్ణయించిన ఫీజుల వివ‌రాలు ఇవే..అత్యధికంగా రూ.1.03 లక్షల నుంచి రూ.1.05 లక్షల వ‌ర‌కు ఇంజినీరింగ్‌లో బీటెక్‌ కోర్సులకు ఫీజులు నిర్ణ‌యించారు. అలాగే అత్యల్పంగా రూ.40 వేల చొప్పున నిర్ణయించారు. ఇందులో రూ.40 వేల ఫీజు ఉన్న కళాశాలలు 114 కాగా, … Continue reading ఏపీలో ఇంజినీరింగ్ కాలేజీల‌ ఫీజుల వివ‌రాలు