ఆస్తమా ఉన్న వారికి గుడ్ న్యూస్
భారత్ సమాచార్, తెలంగాణ: హైదరాబాద్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జూన్ 8 నుంచి చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. దీనికి సంబంధించిన కీలక ప్రకటన ప్రసాదం పంపిణీదారు బత్తిన ఫ్యామిలీ చేసింది. ప్రతి సంవత్సరం మృగశిర కార్తె రోజు ఇచ్చే చేప ప్రసాదం కోసం ఈ ఏడాది కూడా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ 8న ప్రసాదం పంపిణీ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ ప్రసాదం తింటే ఆస్తమా తగ్గుతుందని వేల మంది ప్రజలు నమ్ముతున్నారు. అందుకే ఈ ప్రసాదం … Continue reading ఆస్తమా ఉన్న వారికి గుడ్ న్యూస్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed