అవన్నీ పుకార్లు మాత్రమే…టీటీడీ
భారత్ సమాచార్,జాతీయం ; తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం మరియు రూ. 50 లడ్డూ ప్రసాదం ధరల్లో ఎటువంటి మార్పు లేదని తాజాగా టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. పలు సామాజిక మాధ్యమాలలో శ్రీవారి లడ్డు ధరలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం ధరలును టీటీడీ సవరించినట్లు వస్తూన్న వార్తలు అవాస్తవమని భక్తులకు తెలియజేశారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొరకు దళారులను సంప్రదించ వద్దని భక్తులకు టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేశారు. ఈ రోజు కొన్ని … Continue reading అవన్నీ పుకార్లు మాత్రమే…టీటీడీ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed