ఓట్ల లెక్కింపునకు ప్రణాళికబద్దమైన ఏర్పాట్లు

భారత్ సమాచార్, అమరావతి ; ఆంధ్రప్రదేశ్ 2024 సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలింగ్ తర్వాత కూడా కొన్ని ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో ఓట్ల కౌంటింగ్ సమయంలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఎన్నికల అధికారులు అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏపీ సీఈవో ముఖేష్ కుమార్ మీనా తాజాగా రాష్ట్ర సచివాలయం నుంచి ఏపీలోని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో ఓట్ల లెక్కింపు పై … Continue reading ఓట్ల లెక్కింపునకు ప్రణాళికబద్దమైన ఏర్పాట్లు