నెహ్రూ రికార్డ్ బ్రేక్.. మోదీ 3.0

భారత్ సమాచార్.నెట్, న్యూఢిల్లీ: కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరింది. భారత ప్రధానిగా నరేంద్రమోదీ మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు . మూడుసార్లు ప్రధానిగా చేసిన జవహర్‌లాల్‌ నెహ్రూ రికార్డును మోదీ సమం చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా 240సీట్లు రాగా.. మిత్రపక్షాలతో కలిపి NDA 293 సీట్లతో మెజారిటీ సాధించింది. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం అట్టహాసంగా కొనసాగింది. మోదీ 3.0 ప్రభుత్వంలో 72 మందితో కేంద్ర మంత్రివర్గం ఏర్పాటైంది. వీరిలో 30మంది కేబినెట్, … Continue reading నెహ్రూ రికార్డ్ బ్రేక్.. మోదీ 3.0