భారత్ సమాచార్, రాజకీయం : తెలంగాణలో వ్యాప్తంగా ఇప్పుడంతా ఆరు గ్యారెంటీలపైనే చర్చ సాగుతోంది. అందులో మహాలక్ష్మి పేరిట ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం, రూ.10 లక్షల లోపు ఆరోగ్య శ్రీ వర్తింపును డిసెంబర్ 9న సోనియా గాంధీ బర్త్ డే సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తోంది. ఇక మిగతా 4 గ్యారెంటీలను అమలు చేసేందుకు సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు ఉన్నత అధికారులతో సమీక్షలు చేస్తున్నారు.

ఆరు గ్యారెంటీల్లో అతి కీలకమైన…