భారత్ సమాచార్, హైదరాబాద్ : మ్యానిఫెస్టోలో చెప్పినట్టుగా ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. అధికారంలోకి వచ్చిన రెండు రోజులకే రెండు గ్యారెంటీలను అమల్లోకి తీసుకొచ్చింది. మొదటిది ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రెండోది ఆరోగ్యశ్రీ చికిత్స పరిధి రూ.10లక్షలకు పెంపు. ఈరెండు ఏ సమస్యలు లేకుండా సజావుగా సాగిపోతున్నాయి. ఇక మిగతా గ్యారెంటీలను అమలు చేయడానికి అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు ‘ప్రజాపాలన’ పేరుతో గ్రామ, బస్తీ సభలు ఏర్పాటు చేసింది.
ప్రజాపాలన కార్యక్రమంలో…





