భారత్ సమాచార్, నేటి ప్రత్యేకం ;

ప్రముఖుల జననాలు…

1790: జార్జి ఎవరెస్టు, భారత సర్వేయర్ జనరల్.

1807: గిసేప్పి గరిబాల్ది, ఇటాలియన్ జనరల్, రాజకీయ నాయకుడు.

1882: జనమంచి శేషాద్రి శర్మ, తెలుగు కవి, పండితుడు.

1897: అల్లూరి సీతారామ రాజు, విప్లవ వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు.

1898: గుర్జారీలాల్ నందా, భారత జాతీయ రాజకీయనాయకుడు, రెండుసార్లు భారతదేశ తాత్కాలిక ప్రధానమంత్రిగా వ్యవహరించాడు.

1904: నేదునూరి గంగాధరం, తెలుగు రచయిత.

1918: చల్లా కొండయ్య, న్యాయవాది, ప్రధాన న్యాయమూర్తి.

1927: అంగర సూర్యారావు,…