పోలింగ్ సమయం ముగిసింది… పోలింగ్ కాదు

భారత్ సమాచార్, జాతీయం ; 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాలుగో దశలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా అసెంబ్లీ స్థానాలతో పాటు దేశవ్యాప్తంగా 96 లోక్‌సభ నియోజకవర్గాలకు నేడు (మే 13 వ తేదీన) పోలింగ్ ను నిర్వహిస్తున్నారు. కొన్ని చెదురుముదురు ఘటనలు మినహా పోలింగ్ ఇప్పటికీ ప్రశాంతంగా సాగుతోంది. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 5.30 గంటల నుంచే మాక్ పోలింగ్ ను ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్‌సభ స్థానాలకు, తెలంగాణలోని 17 … Continue reading పోలింగ్ సమయం ముగిసింది… పోలింగ్ కాదు