రైతు బజార్లలో తగ్గించిన ధరలకు కందిపప్పు, బియ్యం
భారత్ సమాచార్, అమరావతి ; నిత్యావసరాలైన బియ్యం, కందిపప్పు, స్టీమ్డ్ బియ్యం ధరలను తగ్గించి వచ్చే గురువారం నుంచి రైతు బజార్లలో విక్రయిస్తారని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నేడు అధికారికంగా ప్రకటించారు. విజయవాడలోని సివిల్ సప్లైస్ కమిషనర్ కార్యాలయంలో హోల్ సేల్ వర్తకులు, మిల్లర్లు, సరఫరాదారులతో మంత్రి ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఇందులో ధరల స్థిరీకరణ, నియంత్రణ గురించి విస్తృతంగా చర్చించారు. రాష్ట్రంలో నిత్యావసర సరకులను ప్రజలకు … Continue reading రైతు బజార్లలో తగ్గించిన ధరలకు కందిపప్పు, బియ్యం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed