రాష్ట్ర కార్యక్రమంగా రామోజీరావు సంస్మరణ సభ
భారత్ సమాచార్, జాతీయం ; చంద్రబాబుకి, తెలుగుదేశం పార్టీకి, రామోజీరావుకి ఉన్న అనుబంధం గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా రామోజీరావు సంస్మరణ సభను రాష్ట్ర కార్యక్రమంగా నిర్వహించటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భారీ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. గురువారం నిర్వహిస్తున్నఈ సంస్మరణ సభకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరుకానుండటంతో పర్యవేక్షణ కోసం ఐదుగురు మంత్రులతో … Continue reading రాష్ట్ర కార్యక్రమంగా రామోజీరావు సంస్మరణ సభ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed