ఈజీ మనీ పేరుతో రూ.3,700 కోట్ల బిగ్గెస్ట్ స్కాం
భారత్ సమాచార్, క్రైమ్ : ఇటీవలి కాలంలో ఆన్ లైన్ ఆర్థిక మోసాలు విపరీతంగా పెరిగిపోతున్న సంగతి అందరికి తెలిసిందే. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఈ స్కామ్స్ చోట్లకి వ్యాపిస్తున్నాయి. విద్యార్థి, నిరుపేద, ధనికులు అందరూ కూడా డబ్బు మీద ఆశతో స్కామ్స్ కి గురవుతున్నారు. ఇటీవలి కాలం మరొక భారీ స్కాం భారతదేశంలో వెలుగు చూసింది. 7 లక్షల మందిని మోసగించన ఓ ముఠా వారి నుంచి రూ.3,700 కోట్ల నగదును దోచుకున్నారు. … Continue reading ఈజీ మనీ పేరుతో రూ.3,700 కోట్ల బిగ్గెస్ట్ స్కాం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed