కాశీ కంటే పురాతనమైన పుణ్యక్షేత్రం…

భారత్ సమాచార్, జాతీయం ; భారతీయ సంప్రదాయాల్లో కాశీ పుణ్యక్షేత్రానికి ఉన్న ప్రాముఖ్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమిళనాడులో కాశీ కంటే కూడా పురాతనమైన ఓ పుణ్యక్షేత్రం ఉంది. అదే వృద్దాచలం (విరుదాచలం). దీనినే వృద్ధకాశి అని కూడా పిలుస్తారు. ఇక్కడ స్వామివారిని పూజిస్తే కాశీలో విశ్వనాధుడిని సేవించిన దానికంటే ఎక్కువ పుణ్యం వస్తుందని స్థానిక భక్తులు నమ్ముతారు. అంతేకాకుండా ఇక్కడ పుట్టినా, చనిపోయినా అప్పటి వరకూ చేసిన తప్పులు సమిసిపోయి తప్పక కైలాసానికి వెలుతామని … Continue reading కాశీ కంటే పురాతనమైన పుణ్యక్షేత్రం…