Homemain slidesచరిత్రలో ఈ రోజు నవంబర్-20

చరిత్రలో ఈ రోజు నవంబర్-20

భారత్ సమాచార్, నేటి ప్రత్యేకం ;

నేటి ప్రత్యేకం

ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం.

ప్రముఖుల జననాలు

1750: టిప్పు సుల్తాన్, మైసూరు రాజు.

1858: జగదీశ్ చంద్ర బోస్, బెంగాల్ కు చెందిన శాస్త్రవేత్త.

1909: ప్రయాగ నరసింహశాస్త్రి, ఆకాశవాణి ప్రయోక్త, తెలుగు నటుడు.

1925: చుక్కా రామయ్య, విద్యావేత్త, సామాజిక ఉద్యమకారుడు, శాసనండలి సభ్యుడు.

1927: సంపత్ కుమార్, ఈయనను ఆంధ్ర జాలరిగావ్యవహరిస్తారు. ఇతడు భారతదేశంలో శాస్త్రీయ, జానపద నృత్యములలోను, కొరియోగ్రఫీలలో పేరుగాంచాడు..

1930: కొండపల్లి పైడితల్లి నాయుడు, 11వ, 12వ, 14వ లోక్‌సభ లకు ఎన్నికైన పార్లమెంటు సభ్యుడు.

1951: గన్నమరాజు గిరిజా మనోహర్ బాబు, కవి, రచయిత.

1956: వంశీ, తెలుగు సినిమా దర్శకుడు, రచయిత.

ప్రముఖుల మరణాలు

1910: లియో టాల్‌స్టాయ్, సోవియట్ యూనియన్ (రష్యా) కు చెందిన రచయిత.

చరిత్రలోని ప్రముఖ సంఘటనలు

1923: ఆంధ్రా బ్యాంకు స్థాపించబడింది.

మరికొన్ని ప్రత్యేక కథనాలు...

చరిత్రలో ఈరోజు నవంబర్- 19

RELATED ARTICLES

Most Popular

Recent Comments