టీడీపీ లిక్కర్ మాఫియా నడిపిస్తోంది…జగన్

భారత్ సమాచార్, అమరావతి ; కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో నూతన మద్యం విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే దీనిపై మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా భారీ స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఏపీలో టీడీపీ నాయకులు లిక్కర్ మాఫియాను నడిపిస్తున్నారని ఆరోపించారు. ‘‘ 1.లిక్కర్‌ మాఫియాకు, సిండికేట్లకు ఆంధ్రప్రదేశ్‌ అడ్డాగా మారిపోయింది. ఈ మాఫియాకు సూత్రధారి, పాత్రధారి మీరు కాదా చంద్రబాబుగారూ? అత్యంత పారదర్శకంగా నడుస్తున్న ప్రభుత్వ … Continue reading టీడీపీ లిక్కర్ మాఫియా నడిపిస్తోంది…జగన్