ప్రమాదకర స్థాయికి భారత్‌ అప్పులు..

భారత్ సమాాచార్, జాతీయం : మోడీ ప్రభుత్వం చేస్తున్న ఇబ్బడిమబ్బడి అప్పులపై అంతర్జాతీయ ఎజెన్సీలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. భారత అప్పులు ప్రమాదకర స్థాయికి చేరుతున్నాయని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్‌) ఆందోళన వ్యక్తం చేసింది. మధ్యస్థ కాలానికి జీడీపీలో ప్రభుత్వ అప్పులు 100 శాతానికి మించొచ్చని హెచ్చరించింది. దీర్ఘకాల అప్పుల అధిక రిస్కులను ఎదుర్కోవడానికి భారత్‌కు గణనీయమైన పెట్టుబడులు అవసరమని ఐఎంఎఫ్‌ పేర్కొన్నట్టు ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రచురించింది. ఏడాది కాలం స్థూల … Continue reading ప్రమాదకర స్థాయికి భారత్‌ అప్పులు..