ప్రధానిగా మోదీ ప్రమాణం.. ఉలిక్కిపడ్డ దేశం

భారత్ సమాచార్.నెట్, న్యూఢిల్లీ: ప్రధానిగా మోదీ ఢిల్లీలో ప్రమాణం చేస్తున్న సమయంలో జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి జరగడంతో దేశ మొత్తం ఒక్కసారిగా ఉలిక్కపడింది. ఉగ్రదాడిని కాంగ్రెస్‌ నేతలు ఖర్గే, రాహుల్‌ గాంధీ తీవ్రంగా ఖండించారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. యాత్రికుల బస్సుపై విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల కాల్పుల‌తో అదుపు త‌ప్పిన బ‌స్సు లోయ‌లో ప‌డిపోవడంతో 10మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన యాత్రికులు బస్సులో వైష్ణోదేవీ ఆలయానికి వెళ్తున్నారు. మార్గమధ్యలో రియాసీ జిల్లాలో ఉగ్రవాదులు కాల్పులు … Continue reading ప్రధానిగా మోదీ ప్రమాణం.. ఉలిక్కిపడ్డ దేశం