చరిత్రలో ఈరోజు అక్టోబర్ 6వ తేదీ
భారత్ సమాచార్, నేటి ప్రత్యేకం ; ప్రముఖుల జననాలు 1893: భారత ఖగోళ భౌతిక శాస్త్రవేత్త మేఘనాధ్ సాహా జననం 1896: కనుపర్తి వరలక్ష్మమ్మ, తెలుగు రచయిత్రి. 1932 : గణేశన్ వెంకటరామన్, భారతీయ భౌతికశాస్త్రవేత్త, రచయిత, శ్రీ సత్యనాయి విశ్వవిద్యాలయానికి పూర్వపు వైస్ ఛాన్సలర్. 1933: ముకర్రం జా, నిజాం వారసుడు 1942: బి.ఎల్.ఎస్.ప్రకాశరావు, ఆంధ్రప్రదేశ్ కు చెందిన గణాంకశాస్త్రజ్ఞుడు, ఆచార్యుడు. 1943: రాజా రెడ్డి, కూచిపూడి కళాకారులు, నాట్య గురువులు. 1946: వినోద్ ఖన్నా, … Continue reading చరిత్రలో ఈరోజు అక్టోబర్ 6వ తేదీ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed