భారత్ సమాచార్, నేటి ప్రత్యేకం ;
నేటి ప్రత్యేకం
అటవీ అమరవీరుల సంస్మరణ దినం
ప్రపంచ సైన్స్ దినోత్సవం .
చరిత్రలోని ప్రముఖ సంఘటనలు
1990: భారత ప్రధానమంత్రిగా చంద్రశేఖర్ నియమితుడైనాడు.
ప్రముఖుల జననాలు
1483: మార్టిన్ లూథర్, క్రైస్తవ మత సంస్కరణోద్యమ నిర్మాత, బైబిల్ గ్రంథాన్ని తొలిసారిగా ప్రజాభాషలోనికి అనువదించిన వేదాంతి.
1798: ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్,
1848: సురేంద్రనాథ్ బెనర్జీ, భారత జాతీయోద్యమ నాయకుడు.
1904: వైద్యుల చంద్రశేఖరం, బహురూపధారణ అనే ప్రక్రియను ప్రవేశపెట్టిన రంగస్థల నటుడు.
1920: దత్తోపంత్ ఠెన్గడీ, హిందూత్వవాది, భారతీయ కార్మిక సంఘ నాయకుడు, భారతీయ మజ్దూర్ సంఘ్ వ్యవస్థాపకుడు.
1942: రాబర్ట్-ఎఫ్-ఏంజిల్, ఆర్థికవేత్త .
1956: మాడభూషి శ్రీధర్, నల్సార్ లా యూనివర్శిటీ అధ్యాపకుడు, కేంద్ర సమాచార శాఖ కమిషనర్.
ప్రముఖుల మరణాలు
1949: ఏటుకూరి వెంకట నరసయ్య, అధ్యాపకుడు, రచయిత.
1938 : రిపబ్లిక్ ఆఫ్ టర్కీ వ్యవస్థాపకుడు, ఉద్యమకారుడు ముస్తఫా కమాల్ అతాతుర్క్ మరణం
1979: తెన్నేటి విశ్వనాధం, స్వాతంత్ర్య సమర యోధుడు, విశాఖ ఉక్కు ఉద్యమ నేత.
1992: ఎ.ఆర్.కృష్ణ, నాటకోద్యమ కర్త, పద్మభూషణ్ పురస్కార గ్రహీత.
1993: రావిశాస్త్రి, న్యాయవాది, రచయిత.
1996: మాణిక్ వర్మ, మహారాష్ట్రకు చెందిన శాస్త్రీయ గాయకురాలు. పద్మశ్రీ పురస్కార గ్రహీత.
2019: టి. ఎన్. శేషన్ 10వ భారత ఎన్నికల ప్రధాన కమీషనర్.
2020: జీడిగుంట రామచంద్ర మూర్తి, తెలుగు రచయిత, ఆకాశవాణి ప్రయోక్త.