చరిత్రలో ఈరోజు నవంబర్-1 

భారత్ సమాచార్, నేటి ప్రత్యేకం ;              నేటి ప్రత్యేకం ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవము. కర్ణాటక, హర్యానా, కేరళ, మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవం. గర్వాల్ రైఫిల్ దినం. ప్రముఖుల జననాలు 1897: దేవులపల్లి కృష్ణశాస్త్రి, తెలుగు కవి. 1915: వట్టికోట ఆళ్వారుస్వామి, రచయిత, ప్రజా ఉద్యమనేత. 1919: అంట్యాకుల పైడిరాజు, చిత్రకారుడు, శిల్పి. 1944: వనమా వెంకటేశ్వరరావు, తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు, మాజీ వైద్య విధాన పరిషత్ మంత్రి కొత్తగూడెం ఎమ్మెల్యే. 1972: పరిపూర్ణానంద స్వామి, మత సామరస్య బోధకుడు. 1973: ఐశ్వర్యా … Continue reading చరిత్రలో ఈరోజు నవంబర్-1