భారత్ సమాచార్, నేటి ప్రత్యేకం ; ప్రముఖుల జననాలు 1688: మహారాజా జైసింగ్ II, అంబర్ (తరువాత జైపూర్ అని పిలవబడినది) రాజు. 1874: మారేపల్లి రామచంద్ర శాస్త్రి, సాహితీవేత్త, సంఘ సంస్కర్త, నాటక రంగ ప్రముఖుడు. 1878: బెంగుళూరు నాగరత్నమ్మ, గాయని, కళాకారిణి. 1904: క్రొవ్విడి లింగరాజు, స్వాతంత్ర్య సమర యోధుడు, రచయిత. 1906: పృథ్వీరాజ్ కపూర్, హిందీ సినిమానటుడు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. 1925: ఏల్చూరి విజయరాఘవ రావు, భారతీయ సంగీతకారుడు, వేణుగాన విద్వాంసుడు, సంగీత దర్శకుడు, రచయిత. 1933: అమర్త్య సేన్, ఆర్థిక … Continue reading చరిత్రలో ఈరోజు నవంబర్-3
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed