భారత్ సమాచార్, నేటి ప్రత్యేకం ; ప్రముఖుల జననాలు 1877: పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి, సంస్కృతాంధ్ర పండితులు, విమర్శకులు, పరిశోధకులు. 1892: జె.బి.ఎస్. హాల్డేన్, బ్రిటిష్ జన్యు శాస్త్రవేత్త. 1925: ఆలూరి బైరాగి, తెలుగు కవి, కథా రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, మానవతావాది. 1952: వందన శివ, ఒక తత్త్వవేత్త, పర్యావరణ ఉద్యమకారిణి, పర్యావరణ, స్త్రీవాద రచయిత్రి. ప్రముఖుల మరణాలు 1972: సుభద్రా శ్రీనివాసన్, ఆకాశవాణి కార్యక్రమ నిర్వాహకురాలు. 1987: దాశరథి కృష్ణమాచార్య, తెలంగాణ ప్రజల కన్నీళ్లను ‘అగ్నిధార’గా మలిచి నిజాం పాలన మీదికి … Continue reading చరిత్రలో ఈరోజు నవంబర్-5
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed