Homemain slidesచరిత్రలో ఈరోజు అక్టోబర్-16

చరిత్రలో ఈరోజు అక్టోబర్-16

భారత్ సమాచార్, నేటి ప్రత్యేకం ;

నేటి ప్రత్యేకం

ప్రపంచ ఆహార దినోత్సవం.

ప్రపంచ అనస్థీషియా దినోత్సవం.

ప్రముఖుల జననాలు

1854: ఆస్కార్ వైల్డ్, నవలా రచయిత, కవి.

1916: దండమూడి రాజగోపాలరావు, వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాకారుడు, తెలుగు రంగస్థల, సినిమా నటుడు.

1948: నామిని సుబ్రహ్మణ్యం నాయుడు, రచయిత.

1948: హేమా మాలిని, నటి, భరత నాట్యకారిణి.

1948: రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి, రచయిత, విమర్శకులు.

ప్రముఖుల మరణాలు

1958: తెన్నేటి సూరి, తెలుగు రచయిత. అభ్యుదయ కవి, కథారచయిత, నాటకకర్త.

ప్రముఖ చారిత్రక సంఘటనలు

1945: భారతదేశ ఆహార, వ్యసాయ సంస్థ ప్రారంభించబడింది.

1968: ‘మెడిసిన్‌ అండ్‌ ఫిజియాలజీ’ విభాగంలో భారతీయ శాస్త్రవేత్త హరగోవింద ఖొరానాను ప్రపంచ ప్రఖ్యాత నోబెల్ బహుమతి వరించిన రోజు.

1985: భారతదేశంలో జాతీయ భద్రతాదళం (నేషనల్ సెక్యూరిటీ గార్డ్) ఏర్పాటు అయింది నేడే. ఇందిరా గాంధీ హత్య పర్యవసానంగా దీనిని ఏర్పాటు చేసారు.

1990: నెల్సన్ మండేలాను భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నతో సత్కరించింది.

మరి కొన్ని ప్రత్యేక కథనాలు...

చరిత్రలో ఈ రోజు అక్టోబర్ 15

RELATED ARTICLES

Most Popular

Recent Comments