సామాజిక సాధికారత దినోత్సవం

భారత్ సమాచార్, జాతీయం ; డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ నాయకత్వంలో భారతదేశంలో దళితుల మొదటి సామూహిక నిరసన 1927 మార్చి 20 న చేపట్టారు. బాబాసాహెబ్ చేపట్టిన ఈ ఉద్యమం, భారతదేశ అంటరాని వారికి సామాజిక వైకల్యానికి వ్యతిరేకంగా పోరాడే విశ్వాసాన్ని ఇచ్చింది. 1927 మర్చి 20న, మూడువేల మంది అంటరాని వాళ్ళను వెంట బెట్టుకొని రాయగఢ్ జిల్లాలో వున్న మహద్ అనే ఊరిలోగల చావ్ దార్ చెరువుకు అంబేడ్కర్ వెళ్ళారు. ఆ రోజుల్లో దళితులను అంటరానివాళ్లుగా … Continue reading సామాజిక సాధికారత దినోత్సవం