భారత్ సమాచార్, ఏఐ న్యూస్ : భాగ్యనగరంలో ఘరానా మోసగాళ్ల ఎత్తుగడలకు అంతు పొంతు లేకుండా పోతోంది. కొత్తగా ఏఐ సాంకేతికత సాయంతో కూడా ఘరానా మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ట్రేడింగ్ పేరుతో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో భారీ మోసాలకు తెరతీశారు. కేవలం 3 రోజుల్లోనే రూ. 5 కోట్ల సైబర్ మోసాలకు పాల్పడ్డారు కేటుగాళ్లు. ట్రేడింగ్ పేరుతో నగరంలోని ఓ డాక్టర్ నుంచి రూ. 2.5 కోట్లు కాజేశారు ఈ చీటర్స్. ఫెడెక్స్ కొరియర్ … Continue reading ట్రేడింగ్ పేరుతో టోకరా
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed