నాడు పరిచయస్థులే.. నేడు విలన్లుగా మారి

భారత్ సమాచార్, విశాఖపట్నం: డిజిటల్ యుగం వైపు ప్రపంచ పరుగులు పెడుతోంది. మొబైల్ ఫోన్‌కు ఇంటర్నెట్ ఉంటే చాలు అరచేతిలో ప్రపంచమంతా ఇమిడిపోతూ ఉంటుంది. ఏ ప్రాంతం నుంచి ఎక్కడికైనా సమాచారం పంపాలన్నా.. ప్రపంచంలోనే ఎక్కడి సమాచారాన్ని అయినా తెలుసుకోవాలనుకున్నా డిజిటల్ యుగంలో సోషల్ మీడియా అత్యంత ప్రభావంతంగా సేవలందిస్తోంది. ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. మరోవైపు సోషల్ మీడియా వేదికగానే నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సోషల్ మీడియాను నేరగాళ్లు తమకు అస్త్రంగా మలుచుకుని మోసాలకు పాల్పడుతున్నారు. … Continue reading నాడు పరిచయస్థులే.. నేడు విలన్లుగా మారి