భారత్ సమాచార్.నెట్, యాదాద్రిభువనగిరి: ఆరుగ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో విద్య, మెరుగైన వైద్యానికి పెద్దపీట వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పిన విషయం విదితమే. కానీ మెరుగైన వైద్యం అందించడం దేవుడెరుగు కానీ కనీసం ఆస్పత్రుల్లో కరెంట్ లేకపోవడంతో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఒకవైపు కరెంట్ కోతలు లేవంటున్న ప్రభుత్వ పెద్దలకు మరొవైపు విద్యుత్ అంతరాయం ఏర్పడడం కన్పించడం లేదా అని ప్రజలు వాపోతున్నారు. కరెంట్ లేకపోవడంతో ఆస్పత్రుల్లో … Continue reading ప్రజాపాలనలో ‘చీకట్లో’ వైద్యం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed