Date and Time

Email : bharathsamachar123@gmail.com

ప్రియుడి మోజులో పడి ఏం చేసిందంటే..!

భారత్ సమాచార్.నెట్, నల్గొండ: ప్రియుడి మోజులో పడి భర్తలను చంపుతున్న ఘటనలు కొన్నైతే, కన్నబిడ్డలను వదిలేసిన ఘటనలు మరికొన్ని. ప్రియుడు తనవెంట రమ్మని చెప్పడంతో కన్నబిడ్డను బస్టాండ్‌లో వదిలేసిన ఘటన నల్గొండ జిల్లా కేంద్రంలో కలకలం సృష్టించింది. నల్గొండ బస్‌స్టాండ్‌లో మానవత్వం లేని ఓ తల్లి తన బిడ్డను వదిలి

బాలికపై అత్యాచారం

భారత్ సమాచార్.నెట్, ఒడిశా: ఒడిశాలోని జగత్‌సింగ్‌పుర్‌ జిల్లాలో దారుణం జరిగింది. పదిహేనేళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు. గర్భవతి అని తెలిసి సజీవంగా పాతిపెట్టేందుకు యత్నించారు. గొయ్యిని చూసి అనుమానంతో బాలిక పారిపోయింది. విషయం ఇంట్లో చెప్పడంతో కుజంగ్‌ పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. అన్నదమ్ములు భాగ్యదర్

Online Scam హామీ ఇచ్చి ఒత్తిడి తేవడంతో.. చివరికి సూసైడ్

భారత్ సమాచార్.నెట్, గుజరాత్: గుజరాత్ రాష్ట్రం‌లోని అమ్రేలి జిల్లాలోని ఒక ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తున్న 25ఏళ్ల మహిళ ఆన్‌లైన్ స్కామ్‌కు గురై ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఐఐఎఫ్‌ఎల్ బ్యాంక్ ఉద్యోగి భూమిక సొరాథియా బ్యాంకు ఆవరణలోనే పురుగుమందు తాగడంతో ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ

‘అందుకే చనిపోతున్నా.. వారిని కఠినంగా శిక్షించాలి’

భారత్ సమాచార్.నెట్, కరీంనగర్: కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి మండలంలో తీవ్ర విషాదం నెలకుంది. తన చావుకు తన భార్య, అత్తతోపాటుగా కరీంనగర్ మహిళ పోలిస్ స్టేషన్ సీఐ కారణమంటూ ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. గడ్డిమందు తాగి అత్మహత్యయత్నానికి పాల్పడగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. చొప్పదండికి

అందరూ చూస్తుండగానే కత్తులు, రాడ్లతో కొట్టి చంపారు

భారత్ సమాచార్.నెట్, నెల్లూరు: వాటాల విషయంలో ముగ్గురు భాగస్వాముల మధ్య తలెత్తిన వివాదంలో ఒకరు మృతి చెందారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా ఉదయగిరిలో జరిగింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణంలోని అల్ ఖైర్ ఫంక్షన్ హాల్ వద్ద మహమ్మద్ హమీద్ అనే యువకుడిని అందరి ముందు అత్యంత కిరాతకంగా

అక్రమ సంబంధం అంటకట్టారని ఇద్దరు ఆత్మహత్య..!

భారత్ సమాచార్.నెట్, యాదాద్రిభువనగిరి: పురుగులమందు తాగి ఇద్దరు బలవన్మరణానికి పాల్పడిన ఘటన బీబీనగర్ మండలం కొండమడుగులో చోటు చేసుకుంది. బీబీనగర్ ఎస్ఐ రమేష్ కథనం ప్రకారం.. మేడ్చల్ మల్కాజ్గరి జిల్లా రామంతాపూర్‌లోని కేసీఆర్ నగర్‌లో నివాసం ఉంటున్న బంధబాల సుధాకర్(39), రామంతాపూర్ గాంధీనగర్‌లో నివాసం ఉంటున్న పాసాల సుష్మిత(35) సమీప

అనుమానాస్పదంగా యువకుడు.. తీరా చూస్తే..?

భారత్ సమాచార్.నెట్, మేడ్చల్: దొంగనోట్లు కలకలం సృష్టించిన ఘటన బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అనుమానాస్పదంగా కన్పించిన ప్రత్తిపాటి ప్రేమచందు అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన యువకుడి నుంచి రూ.15 లక్షల నకిలీ కరెన్సీ, రెడ్‌మీ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పూణేకు చెందిన

Himachal: ఘోర ప్రమాదం హిమాచల్ ప్రదేశ్‌లో లోయలో పడిన బస్సు

భారత్ సమాాచార్.నెట్: హిమాచల్ ప్రదేశ్‌ (Himachal Pradesh)లో ఘోర బస్సు ప్రమాదం (Bus Accident) జరిగింది. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల (Rains) కారణంగా మండీ జిల్లా పత్రీఘాట్ సమీపంలోని సర్కాఘాట్ వద్ద ప్రయాణికులతో వెళ్తున్న బస్సు200 మీటర్ల లోతైన లోయలో బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు మరణించగా..

‘నా భార్య ఎవరితో పోయినా పర్వాలేదు’

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: కట్టుకున్న భార్య అదృశ్యం కావడంతో తన ప్రాణాలకు హాని ఉందని భర్త బిక్కు బిక్కుమంటూ భయపడుతూ బ్రతుకుతున్న ఘటన మధ్యప్రదేశ్‌లోని నర్సింగ్‌పూర్ జిల్లాలో జరిగింది. నర్సింగ్‌పూర్ జిల్లాలోని ప్రతాప్‌నగర్‌కు చెందిన పర్షు ఠాకూర్, రజనీబాయి ఠాకూర్ భార్యాభర్తలు. పర్షు భార్య రజనీబాయి ఠాకూర్ తన నగలతో

Madhya Pradesh: చోరీ తప్పే.. మన్నించండి.. మంచి దొంగ వినతి

భారత్ సమాచార్. నెట్, న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలో ఓ విచిత్ర ఘటన వెలుగుచూసింది. అప్పుల భారంతో ఆత్మస్థైర్యం కోల్పోయిన ఓ యువకుడు ఆదివారం అర్థరాత్రి ఓ దుకాణంలో చోరీకి పాల్పడ్డాడు. కానీ అతని చర్య ఇక్కడితోనే ఆగిపోలేదు. తనను క్షమించాలని కోరుతూ, డబ్బును ఆరు నెలల్లో తిరిగి చెల్లిస్తానని