భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: దేశంలో బంగారం ధరలు తగ్గాయి. నిన్నటితో పొలిస్తే పసిడి ధర నేడు తగ్గింది. బంగారం ధరలు ప్రస్తుతం లక్ష రూపాయలపైనే ఉన్నాయి. జూన్ 23వ తేదీ సోమవారం నాడు బంగారం ధరలు ఎలా ఉన్నాయాంటే..
హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,00,740 ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.92,340 లుగా ఉంది.
విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,00,740 ఉంటే.. 22 క్యారెట్ల ధర రూ.92,350లుగా ఉంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,00,900, 22 క్యారెట్ల ధర రూ.92,500 లుగా ఉంది.
ముంబైలో 24 క్యారెట్ల ధర రూ.1,00,740, 22 క్యారెట్ల ధర రూ.92,340 గా ఉంది.
చెన్నైలో 24 క్యారెట్ల ధర రూ.1,00,740 లు ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.92,340 లుగా ఉంది.
బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.1,00,740, 22 క్యారెట్ల ధర రూ.92,340 గా ఉంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల ధర రూ.1,00,890, 22 క్యారెట్ల ధర రూ.92,490 గా ఉంది.
అదేవిధంగా దేశంలో ఇవాళ్టి వెండి ధర గ్రాము రూ.119.90లు ఉండగా, కిలో వెండి ధర రూ.1,19,900లుగా ఉంది.