భారత్ సమాచార్, రాజకీయం ; ఇడుపులపాయలో సీఎం వైయస్ జగన్ సమక్షంలో వైయస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థులను బాపట్ల ఎంపీ నందిగం సురేష్ నేడు ప్రకటించారు. 24 లోక్సభ స్థానాలకు వైసీపీ అభ్యర్థుల పేర్లు ఖరారు చూశారు.పెండింగ్లో అనకాపల్లి పార్లమెంటు స్థాన్నాన్ని ఉంచారు.
శ్రీకాకుళం – పేరాడ తిలక్,
విజయనగరం – బెల్లాన చంద్రశేఖర్,
విశాఖపట్నం – బొత్స ఝాన్సీ,
అరకు – చెట్టి తనూజరాణి (ఎస్టీ),
కాకినాడ – చెలమలశెట్టి సునీల్ (ఓసీ),
అమలాపురం – రాపాక వరప్రసాద్ (ఎస్సీ),
రాజమండ్రి – డా. గూడురి శ్రీనివాసులు (బీసీ),
నర్సాపురం – గూడూరి ఉమాబాల,
ఏలూరు – కారుమూరి సునీల్ కుమార్,
మచిలీపట్నం- సింహాద్రి చంద్రశేఖర్రావు (ఓసీ),
విజయవాడ – కేశినేని నాని (ఓసీ) ,
గుంటూరు – కిలారి వెంకట రోశయ్య (ఓసీ),
నర్సరావుపేట – అనిల్ కుమార్ యాదవ్ (బీసీ),
బాపట్ల – నందిగాం సురేష్ (ఎస్సీ),
ఒంగోలు – చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (ఓసీ),
నెల్లూరు- వేణుంబాక విజయసాయిరెడ్డి (ఓసీ),
తిరుపతి- మద్దిల గురుమూర్తి (ఎస్సీ),
చిత్తూరు – రెడ్డప్ప (ఎస్సీ),
రాజంపేట- పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి (ఓసీ),
కడప- వైఎస్ అవినాష్రెడ్డి (ఓసీ),
కర్నూలు -బీవై రామయ్య(బీసీ),
నంద్యాల- పోచ బ్రహ్మానందరెడ్డి (ఓసీ),
హిందూపుర్- జోలదరసి శాంత (బీసీ),
అనంతపురం- మాలగుండ్ల శంకర నారాయణ (బీసీ)