August 11, 2025 5:14 pm

Email : bharathsamachar123@gmail.com

Breaking

Chiranjeevi: జాతీయ స్థాయిలో సత్తా చాటిన తెలుగు చిత్రాలు.. అవార్డు గ్రహీతలకు చిరు అభినందనలు

భారత్ సమాచార్.నెట్: భారత్ చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మక గౌరవంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డులు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే 71వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్సు‌లో అనేక విభాగాల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. ముఖ్యంగా

PM Modi: ట్రంప్ విమర్శలను తిప్పికొట్టిన ప్రధాని మోదీ

భారత్ సమాచార్.నెట్: భారత్‌ను మిత్రదేశం అంటూనే మన ఆర్థిక వ్యవస్థను ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. డెడ్ ఎకానమీ అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా ప్రధాని మోదీ పరోక్షంగా స్పందించారు.

PM Modi: అలాంటి వారు పాతాళంలో దాక్కున్నా.. !!

భారత్ సమాచార్.నెట్, వారణాసి: ఆపరేషన్ సింధూర్‌పై ప్రధాని మోదీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ తన రుద్ర రూపాన్ని ప్రదర్శించిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారత్‌పై దాడి చేసే వారిని పాతాళంలో ఉన్నా వదిలే ప్రసక్తి

Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్ పాదయాత్ర దేనీకి సంకేతం..?!

భారత్ సమాచార్.నెట్: అధికారంలో ఉన్నవి మూడు రాష్ట్రాలు. కొత్త రాష్ట్రాల్లో పాగా వేయాలంటే.. ముందుగా ఉన్న వాటిని చేజారిపోకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ఉత్తరాదిన హిమాచల్ ప్రదేశ్‌తో పాటు.. దక్షిణాన కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే

Union Govt: అమెరికాపై ఎలాంటి ప్రతీకారం తీర్చుకోం: కేంద్రం

భారత్ సమాచార్.నెట్, ఢిల్లీ: భారత్ తమ మిత్ర దేశమని చెప్పుకుంటూనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియాపై 25 శాతం సుంకాలు విధించింది. దీనిపై కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతీకార చర్యలు తీసుకుంటుదన్న ఊహాగానాల నడుమ కేంద్రం స్పందించింది. ఇరు

National Film Awards: ఉత్తమ తెలుగు చిత్రంగా బాలయ్య ‘భగవంత్ కేసరి’

భారత్ సమాచార్.నెట్: జాతీయ స్థాయిలో తెలుగు చిత్రాలకు గుర్తింపు లభించింది. కేంద్రంలోని ప్రధాని మోదీ సర్కార్ ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది ప్రతిష్టాత్మక జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించింది. ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రాలకు, నటీనటులకు 71వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌ విజేతల

Vice President Poll: ఉప రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల

భారత్ సమాచార్.నెట్, ఢిల్లీ: భారత్ ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. సెప్టంబరు 9న ఉప రాష్ట్రపతి ఎన్నిక జరగనున్నట్లు తెలిపింది ఎన్నికల సంఘం. అదే రోజున కౌంటింగ్ ప్రక్రియ చేపట్టి విజేతను ప్రకటించనున్నట్లు

Anil Ambani: రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి ఈడీ షాక్

భారత్ సమాచార్.నెట్, ఢిల్లీ: ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి ఊహించని షాక్ తగిలింది. లోన్ ఫ్రాడ్ కేసులో అనిల్ అంబానీకి ఈడీ నోటీసులు ఇచ్చింది. ఆగస్ట్ 5న తమ ముందు విచారణకు హాజరుకావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది

Radhika Sarathkumar: నటి రాధిక శరత్ కుమార్‌కు అస్వస్థత

భారత్ సమాచార్.నెట్: ప్రముఖ న‌టి, రాజకీయ నాయకురాలు రాధిక శరత్ కుమార్ అస్వస్థతకు గురయ్యారు. చైన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. పూర్తిగా కోలుకునే వరకు వైద్యుల

Vice President Election: ఉప రాష్ట్రపతి ఎన్నికకు ఎలక్టోరల్ కాలేజీ జాబితా సిద్ధం

భారత్ సమాచార్.నెట్, ఢిల్లీ: భారత తదుపరి ఉపరాష్ట్రపతి ఎన్నికపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. జగదీప్ ధన్కర్ రాజీనామాతో ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక అనివార్యమైంది. తాజాగా ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఎలక్టోరల్ కాలేజ్ జాబితాను ఖరారు చేసింది ఎన్నికల సంఘం. రాజ్యాంగ