July 30, 2025 5:09 pm

Email : bharathsamachar123@gmail.com

Breaking

NISAR: రేపే నింగిలోకి నిసార్.. ఇస్రో-నాసా సంయుక్త ప్రయోగం

భారత్ సమాచార్.నెట్: భారత్, అమెరికా సంయుక్తంగా అభివృద్ధి చేసిన నిసార్ ఉపగ్రహం నింగిలోకి పంపేందుకు రంగం సిద్ధమైంది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ రెండో లాంచ్ పాడ్ నుంచి రేపు సాయంత్రం 5:40 నిమిషాలకు జీఎస్ఎల్వీ ఎఫ్-16 రాకెట్ ద్వారా

Pm Modi: పాక్ మళ్లీ తోక జాడిస్తే.. ఈసారి అంతకుమించిన ట్రీట్మెంట్: ప్రధాని మోదీ

భారత్ సమాచార్.నెట్, ఢిల్లీ: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో ఆపరేషన్‌ సింధూర్‌‌పై చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ మహదేవ్‌పై లోక్‌సభలో ప్రసంగించారు. ఈ నేపథ్యంలోనే అమిత్ షా ప్రసంగంపై ప్రధాని

Amit Shah: పహల్గామ్ ఉగ్రవాదులను మట్టుబెట్టాం: అమిత్ షా

భారత్ సమాచార్.నెట్, ఢిల్లీ: ఆపరేషన్ సింధూర్‌పై పార్లమెంట్‌లో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. లోక్‌సభలో ఆపరేషన్ సింధూర్‌పై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ వివరణ ఇస్తుండగా.. ప్రతిపక్షాలు ఆయన ప్రసంగానికి అడ్డుతగిలాయి. ఈ క్రమంలోనే సహనం కోల్పోయిన కేంద్ర హోం శాఖ మంత్రి

LokSabha: ఉగ్రవాదులకు బుద్ధి చెప్పడమే లక్ష్యం.. ఆపరేషన్ సింధూర్‌పై లోక్‌సభలో చర్చ

భారత్ సమాచార్.నెట్: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి ఈరోజు వరకు విపక్షాలు సభా గందరగోళం సృష్టిస్తున్నాయి. ఆపరేషన్‌ సింధూర్‌పై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబడ్డంతో.. తాజాగా ఆపరేషన్ సింధూర్‌పై లోక్‌సభలో చర్చ జరిగింది. విపక్షాల

Divya Deshmukh: ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా యువ సంచలనం దివ్య దేశ్‌ముఖ్

భారత్ సమాచార్.నెట్: ఫిడే మహిళల చెస్ ప్రపంచ కప్‌ 2025 విజేతగా భారత్ యువ సంచలనం దివ్య దేశ్‌ముఖ్ నిలిచింది. ఫైనల్ టై బ్రేక్ మ్యాచ్‌లో తన అద్భుత ప్రదర్శనతో భారత్ క్రీడాకారిణి కోనేరు హంపీని ఓడించి.. ఈ ప్రతిష్టాత్మక కప్‌ను

Mann Ki Baat: స్థానిక ఉత్పత్తుల్ని వినియోగించండి.. మన్‌ కీ బాత్‌లో ప్రధాని మోదీ

భారత్ సమాచార్.నెట్: దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రసంగించే సంగతి తెలిసిందే. ప్రతి నెల చివరి ఆదివారం ఈ కార్యక్రమం ద్వారా తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకుంటారు. తాజాగా జరిగిన

Pm Modi: గంగైకొండ చోళపురం ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

భారత్ సమాచార్.నెట్, చెన్నై: చోళ చక్రవర్తి మొదటి రాజేంద్ర చోళ జయంతి సందర్భంగా తమిళనాడులోని గంగైకొండ చోళపురం ఆలయాన్ని సందర్శించారు ప్రధాని మోదీ. మాల్దీవుల పర్యటన ముగించుకున్న ప్రధాని మోది శనివారం తమిళనాడులోని తూత్తుకుడికి ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. ఈ సందర్భంగా

Loksabha: రేపే ఆపరేషన్‌ సింధూర్‌పై లోక్‌సభలో చర్చ

భారత్ సమాచార్.నెట్, న్యూ ఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలి రోజు నుంచి ఇప్పటి వరకు సభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. బిహార్ ఓటర్ జాబిత సవరణ సహా ఆపరేషన్ సింధూర్

Chennai: చెన్నైలో బాంబు బెదిరింపులు కలకలం.. సీఎం సహా నటుడుకి బెదిరింపులు

భారత్ సమాచార్.నెట్: తమిళనాడు రాజధాని చెన్నైలో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. సీఎం ఎంకే స్టాలిన్ నివాసంతో పాటు ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కజగం అధినేత విజయ్ నివాసానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. బాంబు బెదిరింపులతో అప్రమత్తమైన అధికారులు విస్తృత

PM Modi: అత్యంత ప్రజాదరణ పొందిన నేతగా భారత్ ప్రధాని మోదీ

భారత్ సమాచార్.నెట్: భారత్ ప్రధాని నరేంద్ర మోదీ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. ప్రపంచ దేశాధినేత ర్యాంకింగ్ లిస్ట్‌లో ప్రధాని మోదీ అగ్రస్థానంలో నిలిచి మరోసారి రికార్డు సృష్టించారు. యూఎస్ బిజినెస్ ఇంటెలిజెన్స్ కంపెనీ అయిన మార్నింగ్ కన్సల్ట్