August 3, 2025 9:07 am

Email : bharathsamachar123@gmail.com

Breaking

Pashamylaram: పాశమైలారం ప్రమాద మృతులకు రూ. కోటి పరిహారం

భారత్ సమాచార్.నెట్: సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. అయితే ప్రమాద స్థలాన్ని సీఎం రేవంత్ రెడ్డి నేడు పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రమాదం జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి.

Char Dham Yatra: చార్‌ధామ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్!

భారత్ సమాచార్.నెట్: ఉత్తరాది రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు ప్రజల జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలోని భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ

Reactor Blast: పాశమైలారం ఘటనపై ప్రధాని మోదీ, సీఎం రేవంత్ సహా ప్రముఖుల దిగ్భ్రాంతి

భారత్ సమాచార్.నెట్: సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో చోటుచేసుకున్న భారీ పేలుడు ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. ‘తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డిలో ఒక కర్మాగారంలో జరిగిన

Bonalu: దేశ రాజధాని ఢిల్లీలో బోనాల ఉత్సవాలు

భారత్ సమాచార్.నెట్: దేశ రాజధాని ఢిల్లీలో మూడు రోజుల పాటు లాల్ దర్వాజా బోనాల ఉత్సవాలు జరగనున్నాయి. గత పదేళ్ల నుంచి ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు ఘనంగా నిర్వహిస్తోంది ఆలయ కమిటీ. ఈ క్రమంలోనే రేపటి

PM Modi: తెలంగాణలోని ఆ ప్రాంత మహిళలను అభినందించిన ప్రధాని మోదీ.. ఎందుకంటే?

భారత్ సమాచార్.నెట్: భారత్ ట్రకోమా రహిత దేశమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. భారత్ ట్రకోమా రహిత దేశంగా మారడంలో కృషి చేసిన వైద్యులు, శాస్త్రవేత్తలు, ఆరోగ్య కార్యకర్తలు సహా అందరికీ ప్రధాని మోదీ అభినందనలు

Jagannath Rath Yatra: పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. అధికారులపై వేటు

భారత్ సమాచార్.నెట్: ఒడిశాలోని పూరీ జగన్నాథ్ రథయాత్రలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గుండిచా ఆలయం సమీపంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. గుండిచా ఆలయం సమీపానికి లక్షలాది మంది భక్తులు దైవ దర్శనానికి ఒక్కసారిగా తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు భక్తులు

Pm Modi: మరోసారి విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ

భారత్ సమాచార్.నెట్: భారత్ ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. జులై 2 నుంచి 9 వరకు బ్రెజిల్, ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, నమీబియా దేశాలను సందర్శించనున్నారు. జులై తొలి వారంలో జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర

Pm Modi-Shukla: మాతృభూమికి దూరంగా ఉన్నప్పటికీ.. మా హృదయాలకు దగ్గరగా ఉన్నారు: ప్రధాని మోదీ

భారత్ సమాచార్.నెట్: ఆక్సియం 4 మిషన్‌‌లో భాగంగా ఈ నెల 25న మరో ముగ్గురు అంతరిక్షయాత్రికులతో కలిసి భారత వ్యోమగామిగా శుభాన్షు శుక్లా ఐఎస్ఎస్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భారత్ ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాల్‌లో శుభాన్షు

Digital payments: దేశవ్యాప్తంగా ఆగస్టు నుంచి అక్కడా డిజిటల్ పేమెంట్లు షురూ!

భారత్ సమాచార్.నెట్: దేశంలోని అన్ని పోస్ట్ ఆఫీసుల్లో ఆగస్ట్ 1 నుంచి డిజిటల్ చెల్లింపులు స్వీకరించే విధానం అమలులోకి రానుంది. పోస్టల్‌ శాఖలో ఐటీ వృద్ధికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు పోస్టాఫీసులు యూపీఐ (యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌) వ్యవస్థతో

RAW Chief: రా చీఫ్‌గా పంజాబ్ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి

భారత్ సమాచార్.నెట్: ‘రీసెర్చ్‌ అండ్‌ ఎనాలసిస్‌ వింగ్‌’ (RAW) నూతన చీఫ్‌గా పంజాబ్‌ క్యాడర్‌‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి పరాగ్‌ జైన్‌ నియమితులయ్యారు. 1989 బ్యాచ్‌కు చెందిన జైన్ జూలై 1వ తేదీన ఈ బాధ్యతలు చేపట్టనున్నారు. పరాగ్ జైన్ రెండేళ్ల