August 3, 2025 11:53 pm

Email : bharathsamachar123@gmail.com

Breaking

QuantumValley Techpark అమరావతిలో మొట్టమొదటి క్వాంటంవ్యాలీ టెక్‌పార్క్‌‌

భారత్ సమాచార్.నెట్, అమరావతి: క్యాంటం కంప్యూటింగ్.. ఇప్పుడు ఏపీలో అందరీ నోటా ఇదే మాట.. ప్రపంచంలో దిగ్గజ కంపెనీలు అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. IBM, TCS, L&T లు ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకొని దేశంలోనే మొట్టమొదటి అత్యాధునిక క్వాంటం

Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. దర్యాప్తు అధికారికి ఎక్స్‌ కేటగిరీ భద్రత!

భారత్ సమాచార్.నెట్: అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియాకు చెందిన విమానం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. జూన్ 12న చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో 275 మందికి పైగా మరణించారు. అయితే ఈప్రమాదానికి గల కారణాలపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్

Elephant: ఆలయానికి ఏనుగును గిఫ్ట్‌గా ఇచ్చిన సినీ నటి

భారత్ సమాచార్.నెట్: ప్రముఖ సినీ నటి త్రిష కృష్ణన్ తమిళనాడులోని ఓ దేవాలయానికి ఏనుగును బహూకరించారు. చెన్నైకి చెందిన పీపుల్‌ ఫర్‌ క్యాటిల్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి అరప్పుకోట్టైలో ఉన్న శ్రీ అష్టలింగ ఆదిశేష సెల్వ వినయగర్ మరియు

Puri Jagannath Rath Yatra: అంగరంగ వైభవంగా పూరీ జగన్నాథుని రథయాత్ర

భారత్ సమాచార్.నెట్: ప్రపంచ ప్రఖ్యాత జగన్నాథ రథయాత్ర ఘనంగా ప్రారంభమైంది. ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ విదియ నాడు జరిగే రథయాత్రను కన్నులారా వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో పూరీ క్షేత్రం మొత్తం జనసందోహంగా మారిపోయింది.

Trump: ట్రంప్ నోట మళ్లీ అవే వ్యాఖ్యలు

భారత్ సమాచార్.నెట్: భారత్- పాక్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానంటూ ఇప్పటికే పలుమార్లు చెప్పుకున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. మరోసారి అదే పాత పాటను పాడారు. నెదర్లాండ్స్‌లోని హేగ్‌లో జరిగిన నాటో శిఖరాగ్ర సమావేశంలో ట్రంప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా

Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. బ్లాక్‌బాక్స్ నుంచి డేటా రికవరీ

భారత్ సమాచార్.నెట్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే ఈ ఘటనపై ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టింగ్‌ బ్యూరో (AAIB) దర్యాప్తు చేస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించి విమానం బ్లాక్‌బాక్స్‌ల నుండి సమాచారం సేకరించే

రాష్ట్రం వచ్చి పదేళ్లైనా నీళ్ల పంచాయితీ తెగలేదు..!

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: నీళ్లు, నీధులు, నియామకాలు అనే నినాదంతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో రాష్ట్రం ఏర్పడి పదేళ్లు అయినా నీళ్ల పంచాయితీ ఇంకా తెగలేదు. తమ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం

Bus Tragedy: అలకనంద నదిలో పడిన బస్సు.. 10 మంది గల్లంతు

భారత్ సమాచార్.నెట్: ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రిషికేశ్- బద్రీనాథ్ జాతీయ రహదారిపై 18 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి అలకనంద నదిలో పడిపోయింది. రుద్రప్రయాగ్ జిల్లాలోని ఘోల్తీర్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన గురువారం ఉదయం

Actress Political Entry: బీజేపీ తీర్థం పుచ్చుకోనున్న సీనియర్ నటి.. ?

భారత్ సమాచార్.నెట్: ప్రముఖ సీనియర్ హీరోయిన్‌ మీనా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారని సోషల్ మీడియాలో తెగ చర్చ జరగుతోంది. మీనా బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు. ఇటీవల

Shubhanshu Shukla: అంతరిక్షం నుంచి శుభాన్షు శుక్లా మొదటి సందేశం!

భారత్ సమాచార్.నెట్: కోట్లాది మంది భారతీయుల ఆశయాలను మోసుకెళ్తూ భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా విజయవంతంగా రోదసిలోకి ప్రవేశించారు. దాదాపు 40 ఏళ్ల తర్వాత మరో భారతీయుడు అంతరిక్షంలోకి చేరుకున్నాడు. గత కొన్ని నెలలుగా వాయిదా పడుతూ వచ్చిన ఆక్సియం 4