August 6, 2025 4:03 pm

Email : bharathsamachar123@gmail.com

Breaking

 CBSE: ఇకపై ఏడాదికి రెండుసార్లు సీబీఎస్ఈ టెన్త్ పరీక్షలు! 

భారత్ సమాచార్.నెట్: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి బోర్డు పరీక్షలను సంవత్సరానికి రెండుసార్లు నిర్వహించేందుకు మార్గాదర్శకాలను ఆమోదించింది సీబీఎస్ఈ. 2026 నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. ఫిబ్రవరిలో నిర్వహించే మొదటి

Shubhanshu Shukla: శుభాన్షు శుక్లా రోదసీ యాత్రకు ముహూర్తం ఫిక్స్

భారత్ సమాచార్.నెట్: భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా రోదసీ యాత్రకు ముహూర్తం ఖరారైంది. ఆక్సియం-4 మిషన్‌‌లో భాగంగా నలుగురు వ్యోమగాములతో శుభాన్షు శుక్లా రోదసీ యాత్రకు బయలుదేరనున్నారు. ఈ విషయాన్ని మంగళవారం నాసా అధికారికంగా ప్రకటించింది. జూన్ 25న ఫ్లోరిడాలోని కెన్నడీ

Train Ticket Fares: పెరగనున్న ట్రైన్ టికెట్ ధరలు.. అప్పటి నుంచే అమల్లోకి!

భారత్. సమాచార్.నెట్: ట్రైన్‌ టికెట్ల ధరలు స్వల్పంగా పెరగనున్నట్లు తెలుస్తోంది. జూలై 1 నుంచి కొత్త రేట్లు అమల్లోకి రానున్నట్లు రైల్వేశాఖకు చెందిన వర్గాలు తెలిపాయి. నాన్‌ ఏసీ మెయిల్‌/ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల టికెట్‌ ధరలు కిలోమీటరుకు 1 పైసా, ఏసీ

Drugs Case: డ్రగ్స్ కేసు.. జ్యుడీషియల్ కస్టడీకి నటుడు శ్రీరామ్‌ 

భారత్ సమాాచార్.నెట్: డ్రగ్స్‌ కేసులో నటుడు శ్రీరామ్‌‌ను చెన్నై పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా నటుడు శ్రీరామ్‌కు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది చెన్నై కోర్టు. ఈ కేసులో ఎనిమిది గంటల పాటు విచారించిన పోలీసులు ఆయనను

Rinku Singh: క్రికెటర్ రింకూ సింగ్ వివాహం వాయిదా!

భారత్ సమాచార్.నెట్: టీమిండియా క్రికెటర్ రింకూ సింగ్ – సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్‌ల ఇటీవల నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. అయితే వీరి వివాహం నవంబర్ 19వ తేదీన జరగాల్సి ఉండగా.. ఆ పెళ్లి వాయిదా పడినట్లు తెలుస్తోంది.

Indian AirSpace: ఇరాన్‌ అణుకేంద్రాలపై అమెరికా దాడి.. భారత గగనతలం వినియోగం! 

భారత్ సమాచార్.నెట్: ‘ఆపరేషన్‌ మిడ్‌నైట్‌ హ్యామర్‌’ పేరుతో ఇరాన్‌ అణుస్థావరాలపై అమెరికా దాడులు జరిపిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడుల కోసం అమెరికా విమానాలు భారత్ గగనతలాన్ని ఉపయోగించుకున్నాయన్న వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ క్రమంలోనే దీనిపై స్పందించిన

Janaki vs State of Kerala: ‘జానకి vs స్టేట్‌ ఆఫ్‌ కేరళ’ చిత్రానికి సెన్సార్ బోర్డు షాక్

భారత్ సమాచార్.నెట్: కేంద్ర మంత్రి, నటుడు సురేశ్‌ గోపి, నటి అనుపమ పరమేశ్వరన్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘జానకి vs స్టేట్‌ ఆఫ్‌ కేరళ’. థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ‘సత్యం ఎప్పటికైనా విజయం సాధిస్తుంది’ అనే ట్యాగ్‌లైన్‌తో

Drugs Case: చెన్నై డ్రగ్స్ కేసులో హీరో శ్రీరామ్ అరెస్ట్

భారత్ సమాచార్.నెట్: కోలివుడ్‌లో డ్రగ్స్ కేసు కలకలం రేపుతోంది. ఈకేసులో హీరో శ్రీరామ్‌ను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళంతో పాటు తెలుగు కన్నడ భాషల్లో అనేక చిత్రాల్లో నటించిన శ్రీరామ్ ఇటీవల హరికథ అనే వెబ్‌సిరీస్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు

Gold rate తగ్గిన బంగారం ధరలు.. ఎంతంటే..?

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: దేశంలో బంగారం ధరలు తగ్గాయి. నిన్నటితో పొలిస్తే పసిడి ధర నేడు తగ్గింది. బంగారం ధరలు ప్రస్తుతం లక్ష రూపాయలపైనే ఉన్నాయి. జూన్‌ 23వ తేదీ సోమవారం నాడు బంగారం ధరలు ఎలా ఉన్నాయాంటే.. హైదరాబాద్‌లో 24

YogaAndhra-PM Modi: యోగాంధ్ర గిన్నిస్ రికార్డుపై ప్రధాని మోదీ హర్షం

భారత్ సమాచార్.నెట్: ఏపీలోని కూటమి సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర-2025 కార్యక్రమం గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్టణం వేదికగా 3.01లక్షల మందితో ఆర్కే బీచ్‌లో ఏకకాలంలో యోగాసనలు వేయడంతో యోగాంధ్ర